Author: VijayaBhaskar

  • గంగ‌పుత్రుల జీవ‌నోపాధికి కృషి చేస్తాం

    గంగ‌పుత్రుల జీవ‌నోపాధికి కృషి చేస్తాం

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీలో తీర ప్రాంతాల‌ను న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తున్న గంగ‌పుత్రుల‌కు తీపి క‌బురు చెప్పారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వారి భ‌ద్ర‌త‌కు ఎలాంటి ఢోకా లేద‌న్నారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పర్చేందుకు మత్స్యశాఖ సహకారంతో చర్యలు చేపడుతున్నాం…

    Continue Reading

  • బీజేపీ పాల‌న‌లో వేగంగా వంతెన‌ల నిర్మాణం

    బీజేపీ పాల‌న‌లో వేగంగా వంతెన‌ల నిర్మాణం

    వెల్ల‌డించిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హ‌యాంలో దేశంలో ర‌హ‌దారుల రూపు రేఖ‌లు పూర్తిగా మారి పోయాయ‌ని అన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ఎంపీ ప‌ర్య‌టించారు. ఆయ‌న వెంట బీజేపీ సీనియ‌ర్ నేత సుధాక‌ర్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల రాజుతో క‌లిసి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల ప్రాంతాన్ని ప‌రిశీలించారు లాంచ్ లో.…

    Continue Reading

  • ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

    ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

    తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్ హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం రేవంత్ రెడ్డి.…

    Continue Reading

  • కార్తీక మాసం యాదగిరిగుట్ట‌కు భారీ ఆదాయం

    కార్తీక మాసం యాదగిరిగుట్ట‌కు భారీ ఆదాయం

    రూ. 17 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా పేరు పొందిన ఆల‌యం శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామ కొలువు తీరిన యాద‌గిరిగుట్ట‌. ఈసారి రికార్డు స్థాయిలో స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు విచ్చేశారు భ‌క్తులు. కోరిన కోర్కెలు తీరుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దీనిని తీర్చిదిద్దారు. శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ ఇన్న‌జీయ‌ర్ స్వామీజీ ఆధ్వ‌ర్యంలో స్వామి వారి…

    Continue Reading

  • స‌న్న బియ్యం పంపిణీ ప్ర‌శంస‌నీయం : జోషి

    స‌న్న బియ్యం పంపిణీ ప్ర‌శంస‌నీయం : జోషి

    తెలంగాణ స‌ర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల‌కు స‌న్న బియ్యం పంపిణీ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి . ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని, పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌ను అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని…

    Continue Reading

  • పార్టీ హై క‌మాండ్ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

    పార్టీ హై క‌మాండ్ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ ప‌ద‌వికి తాను రాజీనామా చేయ‌డం, తాను పార్టీ నుంచి వీడుతున్నానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. తాను ముందు నుంచీ పార్టీకి విధేయుడిగా ఉన్నాన‌ని, ఎల్ల‌ప్ప‌టికీ ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాను , సీఎం సిద్ద‌రామ‌య్య పార్టీ హైక‌మాండ్ తీసుకునే ఏ నిర్ణ‌యానికైనా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.…

    Continue Reading

  • జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. అంతే కాకుండా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించారు. అక్క‌డే ఉంటూ చ‌దువుకుంటున్న పేద విద్యార్థినుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. వారికి ధైర్యం చెప్పారు. చ‌దువు కోవాల‌ని, విద్య…

    Continue Reading

  • హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టీపీ (HILTP) స్కీం కాద‌న్నారు. అది వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ (Multi-Use) విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించ బడిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది…

    Continue Reading

  • మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని, గంగపుత్రుల జీవనోపాధి, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం అచంచల కట్టుబాటుతో పని చేస్తోందని తెలిపారు. సముద్రాలు, నదులు, చెరువులు లాంటి ప్రకృతి సంపదలపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న లక్షలాది కుటుంబాల కోసం…

    Continue Reading

  • ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించామ‌ని అన్నారు. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని తెలిపారుల‌. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నామ‌ని పేర్కొన్నారు సీఎం. ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports