Author: VijayaBhaskar

  • దెబ్బ‌తిన్న రోడ్ల‌ను పున‌రుద్ద‌రిస్తాం

    దెబ్బ‌తిన్న రోడ్ల‌ను పున‌రుద్ద‌రిస్తాం

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మొంథా తుపాను కార‌ణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బ‌తిన్నాయ‌ని చెప్పారు. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్…

    Continue Reading

  • భార‌త్ సెన్సేష‌న్ ఆస్ట్రేలియా ప‌రేష‌న్

    భార‌త్ సెన్సేష‌న్ ఆస్ట్రేలియా ప‌రేష‌న్

    మ‌హిళా క్రికెట‌ర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్ ముంబై : క‌ళ్ల ముందున్న భారీ ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించారు భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు. ఇండియాలో జ‌రుగుతున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ కీల‌క మ్యాచ్ లో స‌త్తా చాటారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటారు. ఆదివారం జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నున్నారు. ఇందు కోసం అన్ని శ‌క్తులు సిద్దం చేసుకున్నారు. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా సెమీస్ మ్యాచ్ జ‌రిగింది.…

    Continue Reading

  • జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగం

    జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగం

    జీస‌స్ కు రుణ‌ప‌డి ఉన్నా ముంబై : ముంబై బీవై పాటిల్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ ఉమెన్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ లో భార‌త మ‌హిళా జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ టీమ్ 49.5 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన భార‌త మ‌హిళా జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 339 ర‌న్స్ చేసింది. వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగుల…

    Continue Reading

  • రేప‌టి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు

    రేప‌టి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు

    అక్టోబ‌ర్ 31వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 9వ తేదీ దాకా హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షోలు పార్టీ ప‌రంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఆయ‌న వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు ఈ రోడ్ షోలు చేప‌ట్ట‌నున్నారు. ఇక వివ‌రాల లోకి వెళితే అక్టోబ‌ర్ 31న షేక్ పేట్, న‌వంబ‌ర్ 1న రెహ‌మత్ న‌గ‌ర్, 2న యూసుఫ్ గూడ‌,…

    Continue Reading

  • తుపాను ప్ర‌భావంతో భారీగా దెబ్బ‌తిన్న రోడ్లు

    తుపాను ప్ర‌భావంతో భారీగా దెబ్బ‌తిన్న రోడ్లు

    రూ.225 కోట్లు కావాలని అంచ‌నాలు సిద్దం చేశాం హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తుపాను ప్ర‌భావంపై స్పందించారు. ఇవాళ స‌మీక్ష చేప‌ట్టారు. మ‌రో వైపు సీఎం నిర్వ‌హించిన స‌మీక్ష‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఆర్ అండ్ బి రోడ్లలో 334 లొకేషన్లలో 230 కిలోమీటర్ల మేర నష్టం జరిగింద‌ని అధికారులు గుర్తించార‌ని తెలిపారు. ముందస్తుగానే ఈఎన్సీలు, సి.ఈలు, ఫీల్డ్ ఇంజినీర్లను…

    Continue Reading

  • జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

    జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

    పాల్గొన్న అభ్య‌ర్థి మాగంటి సునీత హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌. వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టింది భారత రాష్ట్ర స‌మితి పార్టీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ కు చెందిన అభ్య‌ర్థి గెలుపొందారు. కాగా ఇటీవ‌లే స‌ద‌రు వ్య‌క్తి అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో ఆయ‌న త‌ర‌పున త‌న భార్య మాగంటి…

    Continue Reading

  • మొంథా తుపానును జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాలి

    మొంథా తుపానును జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాలి

    కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీని అత‌లాకుత‌లం చేసిన మొంథా తుపానును జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కార‌ణంగా ఏపీలో పెద్ద ఎత్తున పంట‌లు దెబ్బ తిన్నాయ‌ని వాపోయారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన వేలాది ఎక‌రాలు నీటి పాలయ్యాయ‌ని ఆవేద‌న చెందారు. 87 వేల హెక్టార్ల‌కు పైగా పంట‌లు నాశ‌నం అయ్యాయ‌ని ఇప్ప‌టికే అధికారులు…

    Continue Reading

  • ప్రేమ‌, శాంతి కోసం పాడుతూనే ఉంటా

    ప్రేమ‌, శాంతి కోసం పాడుతూనే ఉంటా

    బెదిరించినా ఆగ‌ను..వెన‌క్కి త‌గ్గ‌ను బ్రిస్బేన్ : ప్ర‌ముఖ గాయ‌కుడు దిల్జిత్ దోసాంజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు బెదిరింపులు వ‌చ్చినా బెదిరే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. త‌న జీవితం మొత్తం ప్రేమ‌, సామ‌ర‌స్య‌త‌, శాంతి కోసం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నాడు. త‌న గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తాను పాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. గురువారం దిల్జిత్ దోసాంజ్ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో కచేరీకి ముందు సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ నుండి బెదిరింపులు వ‌చ్చాయి.…

    Continue Reading

  • రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే

    రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే

    వ‌రంగ‌ల్, హుస్నాబాద్ కు వెళ్ల‌నున్నారు హైద‌రాబాద్ : మొంథా తుపాను ప్ర‌భావం దెబ్బ‌కు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌లు చోట్లు వాగులు, వంక‌లు, న‌దులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున ర‌హ‌దారులు కూడా పాడ‌య్యాయి. చేతికి వ‌చ్చిన పంట‌లు ఎండి పోయాయి. ఇదిలా ఉండ‌గా గురువారం సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల…

    Continue Reading

  • పంట‌ల ప‌రిశీల‌న రైతుల‌కు భ‌రోసా

    పంట‌ల ప‌రిశీల‌న రైతుల‌కు భ‌రోసా

    అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో డిప్యూటీ సీఎంఅమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు పంచాయ‌తీరాజ్ , ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. గురువారం స్వ‌యంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బ‌కు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగు చేసుకున్న‌, చేతికి వ‌చ్చిన పంట‌లు నీటి పాలయ్యాయి. దాదాపు 87 వేల‌కు పైగా హెక్టార్ల‌లో పంట న‌ష్టం వాటిల్లిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు ఉన్న‌తాధికారులు. ఇదే విష‌యాన్ని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports