Author: VijayaBhaskar

  • ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువ‌త ఎదగాలి : కేటీఆర్

    ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువ‌త ఎదగాలి : కేటీఆర్

    బోర‌బండ యువకుల ఆధ్వ‌ర్యంలో డాక్ట‌ర్ గార్డ్ కంపెనీ హైద‌రాబాద్ : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి యువ‌త ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ లోని బోర‌బండ‌కు చెందిన యువ‌కులు డాక్ట‌ర్ గార్డ్ కంపెనీని ఏర్పాటు చేశారు. త‌న‌ను స్పూర్తిగా తీసుకుని ఏర్పాటు చేసిన ఈ కంపెనీని సంద‌ర్శించాల్సిందిగా కోర‌డంతో బుధవారం కంపెనీని సంద‌ర్శించారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ భవన్‌ వాటర్‌ ప్రూఫింగ్ పనులు అప్పగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.…

    Continue Reading

  • మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు

    మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు

    పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ లావు క్రిష్ణదేవరాయులు అమ‌రావ‌తి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు టీడీపీ పార్ల‌మెంట‌రీ అధ్య‌క్షుడు లావు క్రిష్ణ‌దేవ‌రాయులు . ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు . ఈ కుంభకోణంలో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా 30 వేల మహిళల తాళి బొట్లు తెగిపోవడం వంటి విషాదకర పరిణామాలు రాష్ట్ర చరిత్రలో మిగిలి పోయాయని ఆరోపించారు. ఈ…

    Continue Reading

  • ప్ర‌తి సంవ‌త్స‌రం డీఎస్సీ నిర్వ‌హిస్తాం

    ప్ర‌తి సంవ‌త్స‌రం డీఎస్సీ నిర్వ‌హిస్తాం

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం కూట‌మి స‌ర్కార్ మెగా డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాము కూడా ఏటా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీ అంటేనే టీడీపీ అని, టీడీపీ అంటేనే డీఎస్సీ అని వెల్లడించారు.…

    Continue Reading

  • ప్ర‌జారోగ్యం ఖ‌ర్చులో రూ. 1000 కోట్లు ఆదా

    ప్ర‌జారోగ్యం ఖ‌ర్చులో రూ. 1000 కోట్లు ఆదా

    స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్అమ‌రావ‌తి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ప్రాణధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలుచేసే మందులు, సర్జికల్స్పై రూ.716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో రూ.250 కోట్లు వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన…

    Continue Reading

  • పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

    పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పెన్ష‌న్ల పంపిణీలో దేశంలోనే ఏపీ నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. బుధ‌వారం పెన్ష‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు.లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పింఛను అందిస్తున్నాం అన్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ప్రతీ నెలా 2,75,682 మందికి రూ.117 కోట్లు పింఛన్లు రూపంలో ఇస్తున్నామ‌ని తెలిపారు. జ‌గ‌ప‌తిన‌గ‌రం నియోజకవర్గంలో 39,641 మందికి రూ.17…

    Continue Reading

  • శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

    శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

    అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వం తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమ‌ల‌లో ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. గురువారం వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు జ‌రుగుతాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. శ్రీవారి ఆలయంలో ప‌విత్రాలు, డ్రైఫ్రూట్లు, రోజా మాలల అలంకారంతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. నీలి పవిత్రాలు,…

    Continue Reading

  • తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం క‌ళా సౌర‌భం

    తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం క‌ళా సౌర‌భం

    మైమరిపించిన భక్తి సంగీత కార్యక్రమాలు తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప‌ట్ట‌ణంలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు రాజమండ్రికి చెందిన డా.పి.సింధూరి వారి బృందం చేసిన “వాగ్గేయకార వైభవం” కూచిపూడి నృత్య ప్రదర్శన సభను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఇందులో భాగంగా దశరథ తనయ, జయ జయ జయవర్షిణి…

    Continue Reading

  • నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

    నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

    చంద్రప్ర‌భ వాహ‌నంపై ఊరేగిన శ్రీ‌నివాసుడు తిరుమల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. గోవిందా గోవిందా అంటూ పుర‌వీధుల‌న్నీ ద‌ద్ద‌రిల్లుతున్నాయి. ఒక్క గ‌రుడ వాహ‌న సేవ రోజే 3 లక్ష‌ల మందికి పైగా ద‌ర్శించుకున్నారు శ్రీవారిని. అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి శ్రీ‌వారి సాల‌కట్ల వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు. సెప్టెంబ‌ర్ 24న ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు అక్టోబ‌ర్ 2వ తేదీ గురువారం వ‌ర‌కు కొన‌సాగనున్నాయి. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్…

    Continue Reading

  • భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

    భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

    59 ప‌రుగుల తేడాతో ఇండియా విన్ గౌహ‌తి : అస్సాంలోని గౌహ‌తి మైదానంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవ‌లే మృతి చెందిన అస్సాం భూమి పుత్రుడు, అమ‌ర గాయ‌కుడు జుబీన్ గార్గ్ కు ఘ‌నంగా నివాళులు అర్పించింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ). మెగా టోర్న‌మెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ భార‌త మ‌హిళా జ‌ట్టు,…

    Continue Reading

  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. 2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయటం ప్రారంభిస్తుంద‌న్నారు. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports