కేసీఆర్ ను విమర్శించే అర్హత ఆకునూరికి లేదు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : ఏం అర్హత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తారంటూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ఉద్దేశించి ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.…
కంగ్రాట్స్ టీం ఇండియా : కొలుసు పార్థసారథి
సంజూ శాంసన్ ఆడిన తీరు అద్బుతం అమరావతి : ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. టీ-20 వరల్డ్ కప్ సూపర్ 8 చివరి మ్యాచ్ లో వెస్టిండీస్…
రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను…
భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలవాలి
సంజూ శాంసన్ ఆట తీరు అద్భుతం ఒడిశా : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలకమైన పోరులో భారత్ అద్బుత విజయాన్ని నమోదు చేసింది. బలమైన…
శాంసన్ ను ఆలింగనం చేసుకున్న హిట్మెయర్
ఇద్దరు ఆటగాళ్లది విడదీయలేని అనుబంధం కోలకోతా : క్రికెట్ కు జీవితానికి దగ్గరి సంబంధం ఉంది. ఇలాంటి అపురూపమైన క్షణాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం కోల్ కతా వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ విండీస్ మ్యాచ్.…
వెల్ డన్ సంజూ శాంసన్ : గౌతం గంభీర్
టీమిండియాను సెమీస్ కు చేర్చిన శాంసన్ కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరుకుంది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక పోరులో వెస్టిండీస్ జట్టును 5…
శాంసన్ సెన్సేషన్ వెస్టిండీస్ పరేషాన్
5 వికెట్ల తేడాతో విక్టరీ..సెమీస్ కు ఎంట్రీకోల్ కతా : ఎవరూ ఊహించని రీతిలో టీమిండియా అద్భుతం చేసింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన కీలక మ్యాచ్ లో…
గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమ
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు…
ఇండియా గెలిచేనా సెమీ ఫైనల్ కు చేరేనా
కోల్ కతా వేదికగా ఇండియా వర్సెస్ విండీస్ కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు. ఇప్పటికే…
క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా అమరావతి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి పోయారు. విస్ఫోటన…
















