జలమండలి భూమిని కాపాడిన హైడ్రా
రాంపూర్లో 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్రమణదారులు, కబ్జదారులకు చెక్ పెడుతోంది. ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. భారీగా ఫిర్యాదులు…
గిరిజన ప్రాంతాల్లో వైద్యులు సేవలు అందించాలి
స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో పేరు పొందిన రంగరాయ మెడికల్ కాలేజీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు.…
సీనియర్ జర్నలిస్ట్ ల పెన్షన్ కోసం కృషి చేస్తా
వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఎంపీ భరోసా ! తిరుపతి : తిరుపతి ఎంపీ గురుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. దేశ వ్యాప్తంగా వెటరన్ జర్నలిస్ట్ లకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు…
గీతూ మోహన్ దాస్ పై ఆర్జీవీ ప్రశంసల జల్లు
అద్బుతమైన దర్శకురాలు అంటూ కితాబు హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాన్యంగా ఎవరినీ మెచ్చుకోడు. అలా ఎవరినైనా ప్రశంసలు కురిపించాడంటే వాళ్లలో దమ్ముండాలి. అంతే కాదు తను ఇష్టపడే అంశాలు వారిలో అంతర్లీనంగా ఉండి ఉండాలి. తాజాగా…
ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలి
దిశా నిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పార్టీ తరఫున వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారితోనూ, పిఠాపురం రూరల్…
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం : శ్రీశైలంలోని మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా. శ్రీశైంలో ఆమె సమీక్ష చేపట్టారు ఏర్పాట్లపై. అన్ని శాఖలు…
న్యూ టెక్నాలజీతో రైతుల భూములకు రక్షణ
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : కొత్త సాంకేతికతతో రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్,…
సాంకేతిక రంగంలో భారతీయులు భేష్ : గవర్నర్
మరింతగా ఎదగాలని పిలుపునిచ్చిన జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ : ఈ దేశంలో అపారమైన మానవ సంపద ఉందని, దానిని ఉపయోగించు కునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. బిట్స్ పిలానీ ఆధ్వర్యంలో నిర్వహించచిన అలుమిని…
పాడి పరిశ్రమతో గణనీయమైన ఆదాయం
మహిళా సాధికారతకు ఊతం ఇస్తుంది కేరళ : పాడి పరిశ్రమ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని స్పష్టం చేశారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కేరళలో సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్–2026 ను నిర్వహించారు. ఈ…
పరస్పరం సహకరించుకుందాం : సీఎం
ఏపీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కీలక సూచన హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సర్కార్ ను ఉద్దేశించి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నీళ్ల వివాదాలకు సంబంధించి పదే పదే అడ్డంకులు…
















