బహుజనులను నిలువునా మోసం చేసిన జగన్
జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్ మంగళగిరి : మాజీ సీఎం జగన్ రెడ్డి బహుజనుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారిథి. టీడీపీ కేంద్ర కార్యాలయంంలో ఆయన మీడియాతో మాట్లాడారు.…
ఆసియా కప్ లో అభిషేక్ శర్మ టాప్
రెండో స్థానంలో నిలిచిన తిలక్ వర్మ హైదరాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా కప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ లో దాయాది పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది.…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శాపం
నిప్పులు చెరిగిన గుండ్లకట్ల జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేసిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను…
స్వర్ణ రథంపై ఊరేగిన దేవ దేవుడు
భక్తులతో కిట కిట లాడిన తిరుమల తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈనెల 24న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి. టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భారీ…
బ్రహ్మోత్సవం కళా వైభవోత్సవం
అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు తిరుపతి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి పుర ప్రజలను విశేషంగా అలరించాయి . మహాతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ విశ్రాంత గాయకులు బి.…
డొనాల్డ్ ట్రంప్ దెబ్బ టాలీవుడ్ అబ్బా
విదేశీ సినిమాలపై 100 సుంకాలు విధింపు అమెరికా : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొలువు తీరాక అన్ని రంగాలు విల విల లాడుతున్నాయి. ప్రత్యేకించి సుంకాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే వస్తులపై 50 శాతం సుంకం విధించిన ట్రంప్ ఉన్నట్టుండి మరో…
తిలక్ వర్మకు ఘన స్వాగతం
ఆసియా కప్ ఫైనల్ లో సత్తా హైదరాబాద్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది భారత జట్టు. ఈ కీలక పోరులో టీమిండియా విజయం సాధించేందుకు నానా తంటాలు పడింది.…
ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి
వీసీ సజ్జనార్ కు సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి. ఇప్పటి వరకు సంస్థ ఎండీగా ఉన్న వీసీ…
ప్రజా పాలన అస్తవ్యస్తం ప్రజల పాలిట శాపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన గాడి తప్పిందని, ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని,…
వైభవోపేతం శ్రీవారి గరుడ సేవ మహోత్సవం
వర్షాన్ని లెక్క చేయని భక్త జనసంద్రం తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు.సాయంత్రం 6 గంటల పైన గరుడసేవ…