సింగరేణి స్కాంపై విచారణ జరిపించాలి : కేటీఆర్
డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ : తెలంగాణ కొంగు బంగారంగా వినుతికెక్కిన సింగరేణి పరిశ్రమకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై విచారణ జరిపించాలని , దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తన నాయకత్వంలో…
భారత్ యురోపియన్ యూనియన్ మధ్య ఒప్పందం
కీలక వ్యాఖ్యలు చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ : సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డాలర్ డామినేట్ చేస్తున్న తరుణంలో, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది వాణిజ్య,…
త్వరలోనే బీసీలకు రక్షణ చట్టం : సవిత
కీలక వ్యాఖ్యలు చేసిన బీసీ శాఖ మంత్రి విజయవాడ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు గౌరవ ప్రదమైన, ఆత్మగౌరవంతో కూడిన జీవనం సాగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని…
సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు
బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ కామెంట్స్ ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్. తను మీడియాతో మాట్లాడాడు. శాంసన్ న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20…
పాటల విలుకాడు నిష్క్రమించాడు
రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్జిత్ సింగ్ ముంబై : లక్షలాది మంది అభిమానులను ఆశ్చర్యంలోకి నెట్టేశాడు ప్రముఖ భారతీయ గాయకుడు ఆర్జిత్ సింగ్. తను ఇక పాడలేనంటూ పేర్కొన్నాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. దీంతో సామాజిక మాధ్యమాలలో తను…
చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చిత్తూరు జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ సామాజిక…
కవిత కాంగ్రెస్ లోకి వస్తానంటే వద్దన్నా
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం…
మంత్రుల రహస్య సమావేశం పూర్తిగా అబద్దం
ఖండించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు మరికొందరు మంత్రులు రహస్య సమావేశం నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో…
పద్మ పురస్కార గ్రహీతలకు బన్నీ కంగ్రాట్స్
మమ్ముట్టి, మాధవన్, మురళీ మోహన్, జానకి హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రస్తావించారు.…
ఆఫ్గనిస్తాన్ సంచలనం బాలికల విద్యపై నిషేధం
ప్రకటించిన తాలిబాన్ల విద్యా శాఖ మంత్రి ఆఫ్గనిస్తాన్ : ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి. ఆఫ్ఘనిస్థాన్లో మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. 2021లో అధికారం…
















