‘ఎక్స్ ‘లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కావ్య పాప
సోషల్ మీడియాలో ఎస్ఆర్ హెచ్ ఓనర్ వైరల్ చెన్నై : తమిళనాడుకు చెందిన కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు పరిచయం కూడా అవసరం లేదు. తను కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. తను…
సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి : రహానే
ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని కామెంట్ ముంబై : కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న న్యూజిలాండ్ టి20 సీరీస్…
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం…
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం
హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య హైదరాబాద్ : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని పేర్కొన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. స్వాతంత్య్రం సాధించుకున్నాం. ప్రజాస్వామ్య దేశంగా అవతరించాం. స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నాం.. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యానికి,…
మాజీ ఎంపీ జోగినపల్లికి సిట్ బిగ్ షాక్
హాజరు కావాలంటూ నోటీసులు జారీ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు…
పాటల కోయిలమ్మా వర్దిల్లవమ్మా..!
పద్మభూషణ్ అవార్డును తిరస్కరణ అమరావతి : ఆత్మ గౌరవం కలిగిన అరుదైన గాయని ఎస్. జానకి. తను పలు భాషలలో వేల పాటలు పాడారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువ పాటలు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి…
భారత రాజ్యాంగం అత్యున్నతమైనది
పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ మంగళగిరి : ప్రపంచంలోనే అత్యున్నతమైనది భారత రాజ్యాంగం అని అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోమవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
పద్మ పురస్కార గ్రహీతలకు అభినందనలు
తెలియ చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : 2026 గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వెలుగులకు అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు…
గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్పూర్తిదాయకం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల మహారాష్ట్ర : శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్పూర్తి నింపారని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన మరాఠాలో పర్యటించారు. ఈ సందర్బంగా సీఎం…
ఖమ్మం ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
దిశా నిర్దేశం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా : రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయని సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా…
















