Author: VijayaBhaskar
-

టీటీడీ ప్రాణ దాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
దానం చేసిన హైదరాబాద్ భక్తుడు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమల లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన భక్తుడు భారీ విరాళం అందించారు. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, గుండె, మూత్ర పిండాలు, మెదడు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఉచిత వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తుంది. సోమవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానాల…
-

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా అమరావతి బిల్లుపై సంతకం చేసినందుకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ముర్మును ఘనంగా సన్మానించారు నారా లోకేష్. మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఏపీకి చెందని పార్లమెంట్ సభ్యులు కూడా హాజరయ్యారు.…
-

కేటీఆర్ కామెంట్స్ ఎంపీ చామల సీరియస్
ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన సాగిస్తున్న సర్కార్ ను కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్పడం దారుణమన్నారు. KTR తెలంగాణ రాష్ట్రంలో అవాస్తవ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత తొమ్మిదేళ్ల BRS పాలనలోనే తెలంగాణకు, హైదరాబాద్కు…
-

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పోచారం గుస్సా
నిధులు మంజూరు చేయక పోతే ఎలా..? నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఇదేం ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సోమవారం ఆయన పలుమార్లు ఫోన్ చేశారు. అయినా స్పందించక పోవడం పట్ల మండిపడ్డారు. నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని…
-

తెలంగాణ రాష్ట్ర మంతటా భగ భగ
వడగాల్పులతో జనం భయం హైదరాబాద్ : ఎండ వేడిమి అంతకంతకూ ఎక్కువవుతోంది. వడగాల్పుల తాకిడి పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది. తగు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని కోరింది. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు నిలకడగా 40°C నుండి 42°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C మధ్య…
-

కాళేశ్వరం పునరుద్దరణ పనులపై స్టీరింగ్ కమిటీ
ఏర్పాటు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ : కాళేశ్వరం బ్యారేజి పనులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజువారీ పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పునరుద్ధరణ పనుల అమలుకు నాయకత్వం వహించడానికి, కల్నల్ పరిక్షిత్ మెహ్రాను కన్వీనర్గా నియమిస్తూ, ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమవుతుందని వెల్లడించారు. పురోగతిని సమీక్షించడానికి అవసరమైతే తాను కూడా…
-

స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్సు ఫెసిలిటీ
క్వాంటం వ్యాలీకి కేరాఫ్ కానున్న అమరావతి అమరావతి : ఏపీ రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా మారనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1 ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ ను…
-

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అశ్విన్ కామెంట్స్
ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన ముండై ఇండియన్స్ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది స్వంత గడ్డపై ముంబై ఇండియన్స్. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ముంబై జట్టు స్కిప్పర్ పాండ్యా. దీనిని ఛాన్స్ గా తీసుకున్న ఆర్సీబీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 240 రన్స్ చేసింది. భారీ లక్ష్యాన్ని ముందుంచింది.…
-

మేనిఫెస్టో ప్రకటించిన టీవీకే విజయ్
అవినీతి రహిత పాలన అందిస్తాం చెన్నై : తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 23న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేస్తున్నారు టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి విజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపై మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్బంగా 21వ శతాబ్దపు సుపరిపాలన అజెండాను ప్రజల సాక్షిగా ముందుంచారు.అన్ని ప్రభుత్వ పథకాలను అవినీతి రహితంగా అందిస్తామన్నారు.…
-

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సింగర్ మంగ్లీ
తనపై ఆరోపణలు అబద్దమంటూ ఫిర్యాదు హైదరాబాద్ : ప్రముఖ గాయని మంగ్లి అలియాస్ సత్యవతి రాథోడ్ సంచలనంగా మారారు. తనపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ కు సంబంధించిన కేసు కూడా కొనసాగుతోంది. ఈ తరుణంలో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగడం, రూ. 10 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడడం, ఆపై ఇచ్చిన బాధితులను చంపుతానని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. తెలుగు సినీ పరిశ్రమను విస్తు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











