కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిల
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్…
చాగంటి జీవితం స్పూర్తిదాయకం : అనిత వంగలపూడి
ఆయన బోధనలు ఆచరణీయమైనవని ప్రశంస విశాఖపట్నం జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు . ఈ…
మేడారం జాతర సన్నిధిలో డిప్యూటీ సీఎం
భక్తికి ప్రతీక వన దేవతల ఆశీర్వాదం ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్యధిక జనాదరణ కలిగిన ఏకైక జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర. ఈనెల 28న ప్రారంభమైన మేడారం జాతర జనవరి 30వ తేదీ…
టైలర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తాం : ఎస్. సవిత
ఆధునిక కుట్టు మిషన్లు అందజేస్తామన్న మంత్రి తాడేపల్లి గూడెం : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో…
బిజీగా ఉన్నా సిట్ విచారణకు హాజరు కాలేను : కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల జాబితాలో బిజీగా ఉన్నా హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తన అభిప్రాయాలను…
వరల్డ్ కప్ లో పాల్గొనడంపై పాకిస్తాన్ నో క్లారిటీ
ఫిబ్రవరి నెలలో బిగ్ టోర్నమెంట్ ప్రారంభం లాహోర్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో బిగ్ టోర్నీ టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్బంగా భద్రతా కారణాల సాకు…
తిరుమల సాక్షిగా నవ దంపతుల ఫోటో షూట్
కలకలం రేపిన భద్రతా సిబ్బంది నిర్వాకం తిరుమల : కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయితే చైర్మన్, ఈవో, అడిషనల్…
జగన్ రెడ్డిపై షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్
తనలో ఇంకా మార్పు రాలేదని ఆవేదన విజయవాడ : తన అన్న వైఎస్ జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను మరోసారి అధికారంలోకి రావాలని…
అనకాపల్లి ఉత్సవ్ కోసం భారీ ఏర్పాట్లు
పరిశీలించిన అనిత వంగలపూడి విశాఖపట్నం జిల్లా : రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి సర్కార్ ప్రయారిటీ ఇస్తోందన్నారు. ఇప్పటికే సాంస్కృతిక ఉత్సవాలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందని చెప్పారు. ఇందులో…
జంతువుల సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు కృషి చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల విశాఖపట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను…
















