క్రౌడ్ మేనేజ్ మెంట్ అత్యంత ముఖ్యం : నారా లోకేష్
విద్యార్థులు డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును తయారు చేయాలి కాకినాడ : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన…
వ్యవసాయ రంగానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత
ఇస్తుందన్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఏలూరు జిల్లా : కూటమి సర్కార్ అత్యధికంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి గత ప్రభుత్వం 7500 కోట్లు కేటాయించినప్పటికీ, 5 సంవత్సరాలలో కేవలం…
ఫైర్ సేఫ్టీ పాటించని షాపులకు హైడ్రా తాళం
హైదరాబాద్ నగరంలో నిబంధనలు పాటించరు హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుండడంతో హైడ్రా రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ, విద్యుత్, నీటి పారుదల, ఇతర శాఖల అధికారులతో కలిసి దాడులు చేపట్టింది. విస్తృతంగా తనిఖీలు కూడా నిర్వహించింది.…
జవాబుదారీతనంతో పని చేయాలి : పవన్ కళ్యాణ్
ఉద్యోగులకు స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి విశాఖపట్నం జిల్లా : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల . అలసత్వం, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు…
తమిళనాట సంచలనంగా మారిన విజయ్
ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటన చెన్నై : తమిళ సినీ రంగ చరిత్రలో అత్యంత జనాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందాడు దళపతి విజయ్. సూపర్ స్టార్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది తలైవా రజనీకాంత్. ఆయనతో సరి సమానంగా అభిమానులను…
ఏప్రిల్ 7న రానున్న మహేష్ బాబు వారణాసి
ప్రపంచ వ్యాప్ంగా విడుదల చేస్తామని ప్రకటన హైదరాబాద్ : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం వారణాసి. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు ప్రిన్స్ మహేష్ బాబు, నటి ప్రియాంక చోప్రా. మరో కీలక పాత్ర పోషించాడు…
రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు విస్తరిస్తాం
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : సంజీవని ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి…
సంజూ శాంసన్ సత్తా చాటడం ఖాయం
మాజీ క్రికెటర్ సురేష్ రైనా కామెంట్స్ చెన్నై : భారత స్టార్ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేరళ ప్లేయర్ సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన పూర్ ఫామ్…
‘మరాఠా’పై అజిత్ పవార్ ‘దాదా’ ముద్ర
శోక సంద్రంలో మహారాష్ట్ర ప్రజానీకం ముంబై : ఎవరూ ఊహించ లేదు ఇంత ఘోరం జరుగుతుందని. ఎవరూ కల కనలేదు ఇంత త్వరగా అజిత్ పవార్ నిష్క్రమిస్తాడని. తను కూడా అనుకోని ఉండడు ఇంత త్వరగా కాలగర్భంలో కలిసి పోతానని. కానీ…
సంజూ శాంసన్ కు మద్దతు ఇవ్వాలి : మంజ్రేకర్
తను అద్బుతమైన క్రికెటరంటూ కితాబు ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పేలవమైన ఫామ్ పై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తను ఇప్పటి వరకు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 టి20 మ్యాచ్…
















