శ్రీవారి వైద్య సేవ యాప్ లో మార్పులు చేయాలి
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ తిరుపతి : శ్రీవారి వైద్య సేవకు సంబంధించిన యాప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) వైద్యం, విద్యా రంగాలకు సంబంధించిన జేఈవో డాక్టర్ శరత్…
నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ తిరుపతి : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని, టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు చెప్పారు.…
టి20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ కు నో ఛాన్స్
తిరువనంతపురం 5వ టి20 మ్యాచ్ లో 6 రన్స్ కేరళ : న్యూజిలాండ్ తో జరిగిన టి20 సీరీస్ లో ఘోరంగా విఫలం అయ్యాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఐదు మ్యాచ్ లలో 10, 6, 0,…
సిట్ నోటీస్ మాజీ కేసీఆర్ కేసీఆర్ సీరియస్
పూర్తిగా చట్ట విరుద్దమన్న మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది సిట్. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి…
చంద్రబాబుపై కామెంట్స్ అంబటి రాంబాబు అరెస్ట్
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ…
ఉపాధి హమీ చట్టం కోసం కాంగ్రెస్ యుద్ధం
ప్రకటించిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి జీవనోపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ…
విజయ్ కార్తీక్ తో విడి పోతున్నా : కీర్తి భట్
సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన హైదరాబాద్ : ఈ మధ్య విడాకుల ప్రకటనలు ఎక్కువై పోయాయి. ఇక సినీ రంగంలో ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడి పోతారో తెలియని పరిస్థితి. ఇందుకు అసాధారణ పరిస్థితులు నెలకొని ఉండటం,…
ప్రజా యుద్ద నౌకా నిను మరువదు ఈ గడ్డ
విప్లవ గాయకుడు గద్దర్ జయంతి ఇవాళ హైదరాబాద్ : జీవితమంతా జనం కోసం గానం చేసిన వాడు. అణగారిన ప్రజల గొంతుకగా మారిన వాడు గద్దర్. తన ఆట పాటలతో కోట్లాది ప్రజలను ఉర్రూత లూగించడమే కాదు ప్రభావితం చేసిన అరుదైన…
రూ. 300 కోట్లు దాటేసిన సన్నీ డియోల్ బోర్డర్ -2
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రం ముంబై : బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది బోర్డర్ -2 మొన్నటి దాకా పలు సినిమాలు పడుతూ లేస్తూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా ఆదిత్య ధర్ తీసిన దురంధర్ ఎవరూ…
రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం
ఫిబ్రవరి 1న వివేకానంద మానవ వికాస కేంద్రం సిద్దంవిజయవాడ : రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో విజయవాడలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మించారు. ఫిబ్రవరి 1న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని…
















