మోదీ కేంద్ర బ‌డ్జెట్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

ఎన్డీయేలో కీల‌క పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ విజ‌య‌వాడ : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ వ‌ల్ల ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌ని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేద‌న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

అంబ‌టి ఇంటిపై దాడి ప‌ట్ల హైకోర్టు సీరియ‌స్

మాజీ మంత్రి కుటుంబానికి భ‌ద్ర‌త క‌ల్పించండి అమ‌రావ‌తి : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టిన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అనేవి ఉన్నాయా అన్న అనుమానం…

నారా లోకేష్ నీ పిల్ల చేష్ట‌ల‌కు భ‌య‌ప‌డ‌ను

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జోగి ర‌మేష్ విజ‌య‌వాడ : మాజీ మంత్రి జోగి ర‌మేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ వైసీపీ…

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో రైతుల‌కు ఆదాయం

కేంద్ర బ‌డ్జెట్ లో కేటాయింపుల‌పై మంత్రి హ‌ర్షం అమ‌రావ‌తి : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-27లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. అధిక విలువ…

ఏపీ స‌ర్కార్ కు ఊతం ఇచ్చేలా కేంద్ర బ‌డ్జెట్

స్పందించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయ‌యుడు చిత్తూరు జిల్లా : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2026-2027 పై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో…

ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను మీడియాతో మాట్లాడారు.…

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం- 2025 అమలు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆర్థిక శాఖ మంత్రి న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ఆదివారం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటి చట్టం-…

రేపే శ్రీ కోదండ‌రామ‌స్వామి పేట ఉత్సవం

కూపుచంద్ర‌పేట గ్రామానికి ఊరేగింపు తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన సోమ‌వారం కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులు…

జగన్ రెడ్డివి చిల్లర రాజకీయాలు : ఎస్. స‌విత‌

ఆయ‌నను జ‌నం న‌మ్మ‌డం లేద‌న్న మంత్రి స‌త్య‌సాయి జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆమె స‌త్య‌సాయి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర…

టీటీడీ హృద‌యాల‌యానికి భారీ విరాళం

అభినందించిన జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్తిరుప‌తి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి…