ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా…
విధ్వంసం కాదు అభివృద్ధే టీడీపీ ఎజెండా
స్పష్టం చేసిన టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు మంగళగిరి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంత వారినైనా చట్టం ప్రకారమే శిక్షిస్తాం అన్నారు.…
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రకటించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం, ప్రధాని…
8వ తేదీ లోపు రహదారుల మరమ్మత్తులు చేపట్టాలి
స్పష్టం చేసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి శ్రీశైలం : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రహదారుల మరమ్మత్తులు యుద్ద ప్రాతిపదికన ఈనెల 8వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి…
మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
మంత్రులు ఆనం, వంగలపూడి, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం : మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆదేశించారు. శ్రీశైలంలో శివ రాత్రి సందర్బంగా కీలక సమీక్ష చేపట్టారు. ఈ…
కేసీఆర్ పై కక్ష సాధింపు తగదు : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన మాజీ మంత్రి హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కావాలని మాజీ సీఎం కేసీఆర్ ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.కేసీఆర్ దర్యాప్తునకు…
దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ..?
ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులపై దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.…
సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాట్స్ మెన్
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావడం కోల్పోవడం అనేది…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
స్వామి వారి కోసం పోటెత్తిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్బంగా పుణ్య క్షేత్రం లో గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు…
తిరుమలను వీడిన అనిల్ కుమార్ సింఘాల్
ఊహించని రీతిలో బదిలీ వేటు వేసిన సర్కార్ తిరుమల : టీటీడీ పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. టీటీడీ చరిత్రలోనే రెండోసారి ఈవోగా బాధ్యతలు…
















