Author: VijayaBhaskar
-

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా…
-

ఏపీలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సురపతి ప్రశాంత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన పోలవరం జిల్లా సంయుక్త కలెక్టర్గా నియమితులయ్యారు; అలాగే ఆయనకు రాంపచోడవరం ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వైఖోమ్ నిడియా దేవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…
-

అమరావతి రైతులకు అన్యాయ జరగదు
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి రైతులకు సంబంధించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. స్వచ్చంధంగా తమ భూములను ఇచ్చిన వారికి మేలు జరిగేలా చూస్తామన్నారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వను అని ప్రకటించారు. రెండో విడత భూ సమీకరణ రైతులకు అండగా నిలిచారు సీఎం. ఏడాదికి ఇచ్చే కౌలు రూ.30,000 నుండి…
-

ఆపరేషన్ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రెస్ట్
వెల్లడించిన జనసేన పార్టీ కార్యాలయం అమరావతి : జనసేన పార్టీ చీఫ్, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ . దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య…
-

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను విజయవంతం చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నారు. ప్రతీ నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమంలా పని చేస్తున్నాం అని చెప్పారు. ‘జలధార-జలహారతి’ థీమ్తో ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి,…
-

పెమ్మసానికి అంత సీన్ లేదు : అంబటి రాంబాబు
హత్యా రాజకీయాలకు తెర లేపిన కేంద్ర మంత్రి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పెమ్మసాని కొత్త పిచ్చోడు పొద్దెరుగడంటూ మండిపడ్డారు. ఇకనైనా తను పద్దతి మార్చు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రతిరోజు పండుగ లాగా ఉండదని, రెండు రోజుల తర్వాత మా…
-

ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి
ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ కామెంట్స్ హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ సాక్షిగా డీ లిమిటేషన్ బిల్లు వీగి పోవడం పై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు చేసిన నిర్వాకం బెడిసి కొట్టిందన్నారు. వారిని దేశ ప్రజలు క్షమించరని అన్నారు. టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం మోడీ నాయకత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఎంత…
-

మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం
సమీక్ష చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఇవాళ సచివాలయంలో తన కార్యాలయంలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు ఉన్నతాధికారులకు. తమ రాష్ట్రం భూములు ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడనున్నాయి. అంతే కాకుండా కేవలం రాబోయే రెండు నెలల కాలంలో…
-

సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు భేష్
మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు. జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పర్యటన లో బాగంగా చౌటకూర్ మండలం శివంపేట్ లోని జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూలాండ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ రూ.43…
-

మోదీ దత్త పుత్రుడు జగన్ తెర తొలగింది
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.నిన్నటి బిల్లుతో పీఎం మోదీ దత్త పుత్రుడు జగన్ బండారం ఏమిటో బయట పడింది. వాస్తవం ఏమిటో ప్రజలకు తెలిసిందన్నారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బిల్లు వీగి పోవడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేట తెల్లమైందని అన్నారు.విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











