కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆ…
జగన్ రెడ్డీ దమ్ముంటే అసెంబ్లీకి రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు.…
నేతన్నలకు భరోసా కూటమి సర్కార్ ఆసరా
హామీలు నెరవేరుస్తున్నామన్న మంత్రి సవిత అమరావతి : ఎన్నికల సందర్బంగా నేతన్నలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని చెప్పారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా…
రాష్ట్ర అభివృద్దిపై కూటమి సర్కార్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన…
ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా చేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేరకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాన అంశాలపై ప్రశ్నించేందుకు లోక్ సభ…
అగ్ని ప్రమాదాలపై హైడ్రా అవగాహన
శ్రీకారం చుట్టిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ మహా నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నాంపల్లి లోని ఫర్నీచర్ షో రూంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా…
అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావణి శ్రీ
శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంతపురం జిల్లా : ప్రతి ఏటా నిర్వహించే అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభవోపేతంగా జరిగింది. సింగనమల ఎమ్మెల్యే…
త్యాగ ధనుడు రావి నారాయణ రెడ్డి
మహనీయుడన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.…
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అనంతపురం జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కోట్లాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేసిందంటూ కేంద్ర…
లోక్ సభ స్పీకర్ తో వైసీపీ ఎంపీలు ములాఖత్
సమర్థవంతమైన నిర్వహణపై విస్తృతంగా చర్చ న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని పార్లమెంట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎంపీలు పార్లమెంటరీ విధానాలు, సభ నిర్వహణ తీరు,…
















