Author: VijayaBhaskar

  • ఉద్యోగుల‌కు లక్ష్మ‌య్య‌ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    ఉద్యోగుల‌కు లక్ష్మ‌య్య‌ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స‌న్మానం హైద‌రాబాద్ : ఉద్యోగుల అభ్యున్న‌తి కోసం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, పదవీ విరమణ చేసిన‌ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి.లక్షయ్య‌ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు ఉద్యోగులు. వృత్తిపరమైన స్నేహభావానికి, గౌరవానికి ప్రతీకగా నిలిచార‌ని అన్నారు. లక్ష్మయ్య ఆదర్శ ప్రాయమైన వృత్తి జీవితాన్ని, రాష్ట్రంలోని శారీరక విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దశాబ్దాల పాటు లక్ష్మయ్య…

    Continue Reading

  • మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు

    మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు

    తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం అమరావతి : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి అధికారంలోకి…

    Continue Reading

  • టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి. ఆదివారం శాస‌న స‌భ వేదిక‌గా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో కోట్లు వాల్యూ చేసే స్థ‌లానికి క‌న్నం వేశార‌ని…

    Continue Reading

  • స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    నిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లు లో ప‌ర్య‌టించారు. పాలకొల్లులోని క్రిస్టియన్ స్మశాన వాటిక పనుల్లో శ్రమదానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంటు ను గమేళాలతో మోసి,స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ప్రతి ఆదివారం…

    Continue Reading

  • బాలాన‌గ‌ర్ మండ‌లంలో హ‌రీష్ రావు భూక‌బ్జా

    బాలాన‌గ‌ర్ మండ‌లంలో హ‌రీష్ రావు భూక‌బ్జా

    శాస‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా కోట్లు విలువ చేసే భూముల‌ను అక్ర‌మంగా క‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆదివారం శాస‌న స‌భ వేదిక‌గా సీఎం సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న తాజాగా హ‌రీష్ రావు అక్ర‌మాల , భూ క‌బ్జాల చిట్టా విప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి…

    Continue Reading

  • మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి క‌ట్ట‌బెట్టారు

    మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి క‌ట్ట‌బెట్టారు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన దానం నాగేంద‌ర్ హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ శాస‌న స‌భ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులు చెరిగారు.తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో…

    Continue Reading

  • కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల మ‌యం

    కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల మ‌యం

    విచార‌ణ చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేత‌లు కేటీఆర్, హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై. రెండున్న‌ర ఏళ్ల కాలంలో లెక్క‌కు మించి అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. వెంట‌నే ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వీటిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ఇందులో ప‌క్కా ఆధారాల‌తో స‌మ‌ర్పించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పాల‌నా కాలంలో చోటు…

    Continue Reading

  • జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం

    జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం

    నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. 30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చొన్న జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని మంత్ర సవిత గుర్తు చేశారు. ‘అమరావతిని నేను స్వాగతిస్తున్నాను… నేను ఒప్పుకుంటున్నాను… ఇల్లు కూడా కట్టుకున్నాను’ అని ప్రజలను నమ్మించారన్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల…

    Continue Reading

  • జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

    జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌ర్న‌లిస్టులు ఏపీ స‌ర్కార్ కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైంద‌ని చెప్పారు. జర్నలిస్టులకు నాడు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు కూడా చేశాం అని గుర్తు చేశారు సీఎం. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే విచారణకు జిల్లాలో ఎస్పీ స్థాయిలో కమిటీ విచారించేలా నిబంధనలు తెచ్చాం అన్నారు.…

    Continue Reading

  • మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్ బెంగళూరు : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగింది. త‌ను టాస్ గెలిచి ముందుగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. ఆ టీం కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే స‌త్తా చాటాడు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports