బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ…

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

సీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి చెందిన సాల్మాన్…

భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి మూవీ తీస్తున్నాడు.…

మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

రూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా రెండున్న‌ర కోట్ల…

జ‌న‌వ‌రి 23న బోర్డ‌ర్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్

ఇవాళ ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్ ముంబై : బాలీవుడ్ లో ఇప్ప‌టికే విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం బోర్డ‌ర్. దీనికి సీక్వెల్ గా బోర్డ‌ర్ -2 రూపుదిద్దుకుంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. అనురాగ్ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.…

భాగ్య‌న‌గ‌రంలో ఘ‌నంగా ప‌తంగుల ఉత్స‌వం

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వంలోని ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున కైట్, స్వీట్స్ ఫెస్టివ‌ల్ -2026ను నిర్వ‌హించారు. సికింద్రాబాద్ లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో గ‌త…

జ‌పాన్ మీడియాతో బ‌న్నీ చిట్ చాట్

అల్లు అర్జున్ పుష్ప వెరీ వెరీ స్పెష‌ల్ హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు అల్లు అర్జున్. త‌ను ప్ర‌స్తుతం అత్య‌ధికంగా పారితోష‌కం తీసుకునే న‌టుల‌లో టాప్ లో కొన‌సాగుతున్నాడు బ‌న్నీ. త‌ను డైన‌మిక్…

కేంద్రం స‌హ‌కారం రాష్ట్రానికి అత్యంత అవ‌స‌రం

ప్ర‌ధాన‌మంత్రి మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప‌ట్ల శీత‌క‌న్ను ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న చెందారు. గ‌త ప్ర‌భుత్వంపై ఉన్న క‌క్ష ఇంకా…

సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

నారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్ తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా…

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు : రాజ్ థాక్రే

మ‌రాఠా స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌ న‌వ నిర్మాణ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.బీఎంసీ ఎన్నికల్లో…