Category: News
-

జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం
రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సీరియస్ కామెంట్స్ న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారికంగా సంస్థ కీలక ప్రకటన చేసింది. ఎన్టీవీలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఇతర యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం…
-

తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంగా మారాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే ముద్ర వేసుకున్నాడని అన్నారు. చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమత్తారు. పాలన చేతకాక తమ నాయకుడు కేసీఆర్ పై అనుచిత కామెంట్స్ చేస్తున్నాడని, ఇది తన స్థాయికి తగదన్నారు. చీకటి స్నేహాలు చేస్తూ సోనియా…
-

స్లాటర్ హౌస్ లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చిల్లర రాతలు రాస్తున్న మీడియా సంస్థల వెనుక బాబు హస్తం ఉందంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు జగదీశ్ రెడ్డి. ఈ…
-

సీఎం రేవంత్ రెడ్డివన్నీ పచ్చి అబద్దాలు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పదే పదే అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పాలనలోనే కదా పాలమూరులో పరిస్థితులు మారిందని, ఆ విషయం జనానికి బాగా తెలుసన్నారు. శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ…
-

ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న జగన్ : రవికుమార్
మాజీ ముఖ్యమంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి రవికుమార్. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపాడని, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు.పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కానీ దానిని చెడగొట్టేందుకు…
-

జగన్ ప్రోద్బలంతోనే దాడుల పరంపర : ఎస్. సవిత
కులాల మధ్య కొట్లాటకు కుట్రలకు తెర లేపారు శ్రీ సత్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల పరంపరకు మాజీ సీఎం జగన్ రెడ్డి కారణమని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి గ్రామంలో ఇద్దరు దళిత యువకులు కత్తులతో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై జగన్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.…
-

ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేస్తా
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా : ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల రూపాయలతో ఈ రోజు IIIT కి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. పాలమూరు చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలిచి పోతుందన్నారు. ఈ శుభ కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కాసేపు ముచ్చటించడం సంతోషంగా…
-

బతికి ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయను
సంచలన ప్రకటన చేసిన టీపీసీసీ నేత జగ్గారెడ్డి హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత వరకు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ప్రకటించారు. అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశానేమోనని తాను ఫీల్ అయ్యానని వాపోయారు. తన కోసం ప్రత్యేకంగా వచ్చారు. నా అభిమానంతో ఆయన నా పిలుపును అందుకుని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ఆపై తనను గెలిపించాలని కోరారు…
-

క్లీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్
ఇందులో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి పరివర్తనాత్మక ప్రత్యామ్నాయాలలో ఒకటి అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. దీనికి క్లీన్ ఇంధనాల నుండి స్థిరమైన ఎరువుల వరకు అనువర్తనాలు ఉన్నాయని తెలిపారు. ఈ దిశలో ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక అడుగు వేయడం గర్వంగా ఉందని చెప్పారు కాకినాడ…
-

నల్లగొండ అభివృద్ది కోసం మరో రూ. 2 వేల కోట్లు
తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్న కోమటి రెడ్డి నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇప్పటికే పట్టణ అభివృద్ది కోసం రూ. 2000 కోట్లు మంజూరు చేశామన్నారు. మౌలిక వసతుల కల్పన కొనసాగుతుందన్నారు. మరో వైపు ఇంకా అభివృద్ది పనుల కోసం ఇంకా రూ. 2000 కోట్లు తీసుకు వచ్చేందుకు తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రజలకు అవసరమైన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











