Category: News
-

భాగ్యనగరంలో ఘనంగా పతంగుల ఉత్సవం
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంలోని పర్యాటక , సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కైట్, స్వీట్స్ ఫెస్టివల్ -2026ను నిర్వహించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో గత మూడు రోజులుగా దీనిని నిర్వహించారు. ఈ సందర్బంగా 40కి పైగా దేశాలకు చెందిన పతంగుల ప్రదర్శనకారులు ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి సర్కార్ తరపున బహుమతులను కూడా అందజేశారు. ఇదిలా ఉండగా…
-

కేంద్రం సహకారం రాష్ట్రానికి అత్యంత అవసరం
ప్రధానమంత్రి మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ పట్ల శీతకన్ను ప్రదర్శిస్తోందని ఆవేదన చెందారు. గత ప్రభుత్వంపై ఉన్న కక్ష ఇంకా తగ్గలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయక పోవడం దారుణం అని అన్నారు సీఎం. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంతో రాజీ ధోరణి కాకుండా…
-

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు : రాజ్ థాక్రే
మరాఠా సర్కార్ పై తీవ్ర ఆరోపణలు మహారాష్ట్ర : మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. ఆయన తాజాగా ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.బీఎంసీ ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని రాజ్ థాకరే ఆరోపించారు.‘పాడు’ అనే ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారని, దీని గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని థాకరే ఆరోపించారు .రాజ్…
-

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా ఇరాన్ పై తీవ్ర ఆంక్షలు ప్రకటించడంతో పాటు ఏకంగా యుద్దానికి సిద్దం అవుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం కలకలం రేపింది. దీంతో ఇరాన్ గగతలం మీద ప్రయాణం చేసే పలు దేశాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. తాజాగా ఎయిర్ ఇండియా తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమెరికాతో…
-

సంక్షేమం, అభివృద్ది సర్కార్ లక్ష్యం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వనపర్తి జిల్లా : కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం, అభివృద్దికి పాటు పడుతోందని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసిందన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో పలు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అనుబంధంగా బాలురు, బాలికల వసతి గృహాలు, కిచెన్–డైనింగ్ హాల్ను ప్రారంభించడం జరిగిందన్నారు.…
-

చట్టానికి ఎవరూ అతీతులు కారు : సజ్జనార్
విచారణకు సహకరించక పోతే అరెస్ట్ తప్పదు హైదరాబాద్ : చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఎన్టీవీ ఛానల్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానల్స్ లో నల్లగొండ జిల్లాకు చెందిన రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఓ ఐఏఎస్ మహిళా ఆఫీసర్ తో లింకు ఉందంటూ ప్రసారం చేయడం, విశ్లేషణలతో కూడిన కథనాలు ప్రసారం కావడం పట్ల సర్కార్ సీరియస్ గా…
-

త్వరలో 14 చెరువులను అభివృద్ది చేస్తాం
ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తున్నారు కమిసనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్బంగా పతంగుల పండుగలో ఆయన పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 14 చెరువులను తీర్చిదిద్దుతామని చెప్పారు. హైడ్రా మొదటి విడత 6 చెరువులు అభివృద్ధి చేయగా ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని అన్నారు. మరో 3 చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వీటికి తోడు మరో 14…
-

తెలంగాణ జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం హైదరాబాద్ : ఎన్టీవీ ఛానల్ లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రసారమైన కథనానికి సంబంధించి తెలంగాణ కు చెందిన జర్నలిస్టులు దొంతు రమేష్, పూర్ణాచారిలను సిట్ అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్. హైదరాబాద్ లో ఆయన టీజేఎఫ్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ…
-

తెలంగాణపై కుట్రలు చెల్లవు : హరీశ్ రావు
కుట్రకు తెర లేపిన గురు శిష్యులు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గురు, శిష్యులు కలిసి కొత్త కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు. జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని, వారి కుట్రలను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించ బోదంటూ ప్రకటించారు హరీశ్…
-

వికేంద్రీకరణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్ర
తెర లేపారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. వికేంద్రీకరణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడని అన్నారు. ఆనాడు పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాల తేనె తుట్టెను కదప బోతున్నారని,…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











