Category: News
-

మార్కులు కాదు విలువలు ముఖ్యం : అనిత వంగలపూడి
విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం అమరావతి : విద్యా పరంగా కీలకమైన సంస్కరణలకు ఏపీ కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విద్యార్థులు చదువుకుంటేనే సమాజంలో గుర్తింపుతో పాటు విలువ కూడా పెరుగుతుందన్నారు. మార్కులు ముఖ్యం కాదని, విలువలే ముఖ్యమని స్పష్టం చేశారు మంత్రి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అవసరం అన్నారు. ఏ మనిషికైనా చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని స్పష్టం చేశారు. సీఎం…
-

సాయి ఈశ్వరాచారి మృతి బాధాకరం : కవిత
బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తీవ్ర మనస్థాపానికి గురైన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. బలిదానాలు, ఆత్మహత్యలు ఎన్నటికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. బతికి ఉండి సాధించాలని,…
-

జీవితంలో ఎదిగేందుకు దగ్గరి దారులు లేవు
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : విద్య ఒక్కటే జీవితంలో పైకి ఎదిగేందుకు దోహద పడుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా లోని భామిని మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించారు సీఎం. విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్…
-

ఆదిలాబాద్ ను ఆదుకుంటాం అగ్రస్థానంలో నిలబెడతాం
సంచలన ప్రకటన చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో టాప్ లో నిలబెడతామన్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం మంజూరు చేస్తామన్నారు. ఎక్కడ పెట్టాలన్నది స్థలం ఎంపికను ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ వర్సిటీని ఇంద్రవెల్లిలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అని పేర్కొన్నారు. దానికి కొమురం…
-

జగన్ దుష్ప్రచారం కొల్లు రవీంద్ర ఆగ్రహం
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. నాలుగు గోడల మధ్య మాట్లాడితే తనను నాయకుడని ఎలా జనం భావిస్తారని అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. జగన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నెలకి ఒకటి, రెండు సార్లు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో…
-

జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ, సత్యసాయి జిల్లా : జగన్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఉన్న అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం జరిగిందన్నారు. డీడీవో కార్యాలయాను మినీ కలెక్టరేట్లుగా రూపొందిస్తోందని తెలిపారు. ఇలా అన్ని…
-

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన పవన్ అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో చిత్తూరు నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు , తెనాలి నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ , ఆత్మకూరు నుంచి మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి,…
-

నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ హరీష్ బాలయోగి ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా పలు సమస్యలను ఏకరువు పెట్టారు ఎంపీ హరీష్ బాలయోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి ఉద్యోగ మార్కెట్కు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న , కష్టపడే యువత మన జిల్లాలో చాలా మంది ఉన్నారని చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో శిక్షణా కేంద్రాలు లేకపోవడం వల్ల, వారి…
-

జగన్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలలో, ప్రత్యేకించి రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తన హయాంలోనే వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్కార్ ను బద్నాం చేసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ దమ్ముంటే బహిరంగ వేదికగా చర్చకు రావాలని…
-

ప్రజా పాలనలో 60 వేల ఉద్యోగాల భర్తీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఆందోళనలు చేపట్టినందు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేకించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది శ్రీకాంతాచారి అని గుర్తు చేశారు. ప్రధానంగా డిసెంబర్ 3న ఎప్పటికీ మరిచి పోలేమన్నారు. శ్రీకాంతా చారి ఆశయ సాధనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











