Category: News
-

ప్రత్యేకంగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేస్తాం
ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాం నుంచి చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీసేందుకు గాను చర్యలు చేపట్టామన్నారు. ఇంత వరకు రెండు జిల్లాల్లో…
-

రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. అన్నదాత మేలు కోరే వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రైతుల పేరుతో పార్టీ పెట్టుకుని వారిని అన్ని విధాలా వేధించిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. మండలంలోని రాంపురం…
-

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం : సీఎం
ప్రతి ఒక్క రైతును ఆంట్రప్రెన్యూర్ చేస్తాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన రైతన్నా మీ కోసం సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ విధానాలతో రైతులందరూ ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటా రెండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్…
-

సీఎం కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు
కమిషనర్ ను కలిసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నికల కోడ్ ను విధించిందన్నారు. ఈ సమయంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభలు నిర్వహించ కూడదని ఆ విషయం తెలిసినా పట్టించు కోవడం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే కాకుండా…
-

ధనవంతుల కోసమే ఆపరేషన్ ఖగార్
కేంద్ర సర్కార్ పై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ : కేవలం బడా బాబులకు, ధనవంతులకు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టిందని సంచలన ఆరోపణలు చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించారు. మావోయిస్టులు వారి కోసం పోరాడటం లేదని, ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించడం నేరమని అనుకుంటే…
-

పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే
సినిమాలు ఆడనివ్వనన్న ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఇంకా ఆంధ్రాకు చెందిన నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. తెలంగాణ దిష్టి తమకు తగులుతోందంటూ ఈ మధ్యన నోరు పారేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన అనుచరుడిగా గుర్తింపు పొందిన…
-

మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు బిగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియ చేసేలా ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన…
-

మెరుగైన పౌర సేవలు అందించాలి : సీఎం
సచివాలయంలో సమీక్ష చేపట్టిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన నూతన పౌర సేవలకు సంబంధించి ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది అనేది లేకుండా చూడాలని అన్నారు సీఎం. ప్రత్యేకించి ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ అనేది అత్యంత…
-

ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు
రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుందన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం…
-

కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక
అందించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ : ఏపీని ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగలపూడి , కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ఈ సందర్బంగా మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టాన్ని వివరించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











