పారదర్శకంగా కానిస్టేబుళ్ల ఎంపిక
మంత్రి వంగలపూడి అనిత ప్రకటన అమరావతి : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పారదర్శకంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి సాంకేతిక…
జోజిపూర్ బాధితులకు అండగా ఉంటాం
ప్రకటించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ : విజయవాడ, భవానీపురం జోజినగర్ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ అని అన్నారు మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కేసు విచారణలో…
సత్త్వా ఐటీ కంపెనీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఆయన మీడియాతో మాట్లాడారు. సత్త్వా రియల్ ఎస్టేట్ కంపెనీ వెనక ఎవరున్నారో…
కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ
మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఇటీవలే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించారు. మత్స్యకారులకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని…
ఒక చోట ఆట స్థలం మరో చోట అధునాతన కిచెన్
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమయంలో కంప్యూటర్లు, పుస్తకాలు లేని విషయాన్ని గమనించారు. ఆ వెంటనే…
అమ్మాన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
సంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన తన అధికారిక పర్యటనలో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం పలికారు ప్రవాస…
దాడులకు పాల్పడితే ఊరుకోం ఎదుర్కొంటాం
కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రెండో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగడం పట్ల తీవ్ర…
హోమ్స్టేల అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్స్టేల అభివృద్ధి” పథకం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్స్టేల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందాయన్నారు కేంద్ర…
పోలీసులకు వసతి సౌకర్యాలు కల్పిస్తాం
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రాష్ట్రంలో నిరంతరం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు తీపికబురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్…
ఈడీ నోటీస్ పై డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్
తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు ఢిల్లీ : తనకు ఈడీ మరోసారి నోటీసు ఇవ్వడం, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.లోక్సభ…
















