నా ప్రజలే నన్ను మోసం చేశారు : అనిరుధ్ రెడ్డి
ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విచిత్రం ఏమిటంటే తన స్వంత…
తమిళనాడులో బీజేపీకి అంత సీన్ లేదు
అమిత్ షాపై నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై వేదికగా ఆయన డీఎంకే యువతను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులు మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. కేంద్రం…
బీజేపీకి సరైన వ్యక్తి నితిన్ నబిన్ : అమిత్ షా
తన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ కు ఊహించని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి పదవి దక్కింది. ఆయనను భారతీయ జనతా పార్టీ…
ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర సర్కార్ పై సంచలన కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది.…
సీఎం చంద్రబాబు రాక కోసం భారీ ఏర్పాట్లు
పరిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. సీఎం వేదిక్…
సైబర్ నేరాల కట్టడిపై ఫోకస్ : డీజీపీ
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సందర్శన హైదరాబాద్ : శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ తెలంగాణ సైబర్…
కాంగ్రెస్ పార్టీకి బలమైన విజయం ఇది
కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కామెంట్స్ ఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఇది యుడిఎఫ్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న…
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా
రాబోయే రోజుల్లో గెలుస్తామన్న పార్టీ చీఫ్ తిరువనంతపురం | కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తకు ఇది…
భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం
ప్రకటించిన మంత్రి పొంగూరు నారాయణ అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు సంబంధించిన పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది త్రిసభ్య కమిటీ. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు రాష్ట్ర పురపాలిక , పట్టణాభివృద్ది శాఖ మంత్రి…
కోల్ కతా ఘటనతో హైదరాబద్ లో అలర్ట్
ప్రకటించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ శివ ధర్ రెడ్డి. తను మూడు రోజుల పాటు ఇండియాలో పర్యటిస్తున్నారు. మొదట…
















