అపరిచితులతో వివరాలు షేర్ చేసుకోవద్దు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయి శ్రీ వరంగల్ జిల్లా : అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో గాని తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ కోరారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్”…
స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ : సీఎం
కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు కంగ్రాట్స్ అమరావతి : కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లాల కలెక్టర్ల సదస్సులో…
జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యవిజయవాడ : పరకామణి చిన్నకేసు అని అవహేళన చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య . తక్షణమే హిందూ సమాజానికి…
సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్
మాతృ విభాగానికి ఎన్. బలరామ్ కరీంనగర్ జిల్లా : దేశంలోనే అత్యంత పేరు పొందిన సంస్థ సింగరేణి గనుల సంస్థ. ఈ సంస్థకు సీఎండీగా విశిష్ట సేవలు అందించారు ఎన్. బలరామ్. తను ఏడేళ్ల పాటు డిప్యూటేషన్ పై కొలువు తీరారు.…
పరిపాలనలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అదుర్స్
ప్రశంసలు కురిపించిన చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల పనితీరు సూపర్ గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అమరావతిలో బుధవారం…
జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు
5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే మీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . దేశంలోని అన్ని…
హామీ ఇచ్చాం కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేశాం
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏది చెబుతామో దానిని చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం…
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
డిమాండ్ చేసిన బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ జేఏసీ నేతలు బుధవారం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిశారు. బీసీ డిమాండ్లపై పది…
మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని ఇథియోపియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన జోర్డాన్ లో పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా ఇథియోపియాకు వెళ్లారు. ఆ దేశ రాజధాని అడిస్…
దేశం గర్వించదగిన నాయకుడు వాజ్ పాయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కృష్ణా జిల్లా : ఈ దేశం గర్వించ దగిన నాయకుడు అటల్ బిహారి వాజ్ పాయ్ అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సభలో ఆయన…
















