Category: News

  • మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

    మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

    రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం జ‌రిగింద‌న్నారు. వాట్సాప్ సర్సీసులపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై శాసనసభలో…

    Continue Reading

  • ఏపీలోని రిజ‌ర్వాయ‌ర్లన్నీ క‌ళ‌క‌ళ‌

    ఏపీలోని రిజ‌ర్వాయ‌ర్లన్నీ క‌ళ‌క‌ళ‌

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని అన్ని చిన్న పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం 793 టీఎంసీల మేర నీటితో రిజర్వాయర్లు కళకళ లాడుతున్నాయని సీఎం అన్నారు. అందుకే పంట సీజన్ ను ముందుకు జరిపేలా మే 15 నాటికే నారుమళ్లకు నీరు ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా స్థానిక ప్రజా ప్రతినిధులంతా రైతులను…

    Continue Reading

  • సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావాలి

    సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సాంకేతిక విద్యా విధానంలో అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలని అన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పాలు అంద‌జేయాలి. పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాలి. విద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అంద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాలని స్ప‌ష్టం చేశారు సీఎం.…

    Continue Reading

  • వీహెచ్, జెట్టి కుసుమ‌కుమార్ కు ఛాన్స్ ఇవ్వండి

    వీహెచ్, జెట్టి కుసుమ‌కుమార్ కు ఛాన్స్ ఇవ్వండి

    ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గేతో సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి న్యూఢిల్లీ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. రాజ్య‌స‌భ‌కు ఖాళీ అయిన ఎంపీ స్థానాల‌లో వీ హెచ్ హ‌నుమంత రావు, జెట్టి కుసుమ‌కుమార్ కు ఇవ్వాల‌ని ఏఐసీసీ బాస్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కు విన్న‌వించారు. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా కొన‌సాగాయి. తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు సీఎం రేవంత్…

    Continue Reading

  • ప్రభుత్వ టీచర్ల జీతాలు త‌గ్గించాలి : ఆకునూరి ముర‌ళి

    ప్రభుత్వ టీచర్ల జీతాలు త‌గ్గించాలి : ఆకునూరి ముర‌ళి

    తెలంగాణ స‌ర్కార్ కు పూర్తి నివేదిక అంద‌జేత హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ , సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి. త‌న సార‌థ్యంలో ఏర్పాటైన క‌మిటీ గ‌త కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించింది. ఈ సంద‌ర్బంగా విద్యారంగంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వ‌స‌తుల క‌ల్ప‌న గురించి పూర్తి నివేదిక‌ను సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్ర‌భుత్వ…

    Continue Reading

  • పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే

    పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చారు. పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేద‌ని అన్నారు. పొరుగు రాష్ట్రం దీనిపై అభ్యంతరాలను తెలియ చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే…

    Continue Reading

  • 7న మిట్ట‌ల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌న‌

    7న మిట్ట‌ల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌న‌

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కొల్లు ర‌వీంద్ర అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత ప‌రిశ్ర‌మ రాబోతోంద‌ని , ఇందుకు త్వ‌ర‌గా అడుగులు ప‌డ‌బోతున్నాయ‌ని చెప్పారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపనకు ముహూర్తం ఖ‌రారైంద‌ని తెలిపారు. ఈ వార్త‌ ఖరారవ్వడం…

    Continue Reading

  • మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ క‌బ‌ర్

    మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ క‌బ‌ర్

    రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం హైద‌రాబాద్ : రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. అక్కడ నష్టపోతున్న వారందరికీ రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తామ‌ని చెప్పారు. గురువారం ఆయ‌న బాధితుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని…

    Continue Reading

  • పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం : సీఎం

    పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం : సీఎం

    శాస‌న స‌భ‌లో నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచు కుంటున్నాం అన్నారు. ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి 2014-19లో రూ.68 వేల కోట్లు సాగునీటిపై వ్యయం చేశామ‌ని చెప్పారు. గడచిన 20 నెలలుగా రూ.20 వేల కోట్ల…

    Continue Reading

  • నెత‌న్యాహూతో ప్ర‌ధాన‌మంత్రి మోదీ భేటీ

    నెత‌న్యాహూతో ప్ర‌ధాన‌మంత్రి మోదీ భేటీ

    కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన దేశాధినేత‌లు ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ లో ప‌ర్య‌టిస్తున్నారు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ దేశ ప్ర‌ధాన మంత్రి బెంజిమ‌న్ నెత‌న్యూహూతో భేటీ అయ్యారు. ఈ ఇరువురు దేశాధినేత‌లు రెండు గంట‌ల‌కు పైగా స‌మావేశం అయ్యారు. ఈ ఇద్ద‌రి భేటీ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నెత‌న్యాహూతో జ‌రిగిన సంభాష‌ణ‌లు ఫ‌ల‌ప్ర‌దం అవుతాయ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports