Category: News

  • ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌రైన సీఎం

    ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌రైన సీఎం

    కోవిడ్ స‌మ‌యంలో రూల్స్ పాటించ‌ని రేవంత్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌ర‌య్యారు. 2021లో కోవిడ్ నియమాలను పాటించకుండా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. 2019లో హుజుర్ నగర్ బై ఎలక్షన్లో అభ్యర్థి తరపున 40 కార్లు, డీజే సౌండ్స్‌తో ర్యాలీ చేప‌ట్టారు. అప్పటి ఎంపీలుగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు. దీంతో ఈసీ రూల్స్ కు విరుద్దంగా…

    Continue Reading

  • ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ ఖ‌మేనీ ఇక లేరు

    ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ ఖ‌మేనీ ఇక లేరు

    త‌ను ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖ‌తం ఇరాన్ : ఇరాన్ ,ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న వైరం తారా స్థాయికి చేరుకుంది. దీని ప్ర‌భావం ప్రపంచ మార్కెట్ పై ప‌డింది. గ‌త కొంత కాలంగా ఉప్పు నిప్పు లాగా ఉంటూ వ‌చ్చిన ఇజ్రాయెల్, అమెరికా క‌లిసి ఏకంగా త‌మ‌కు అడ్డంగా ఉన్న ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ ఆయ‌తుల్లా ఖ‌మేనీని ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేప‌ట్టారు. ఈ మిస్సైల్స్ దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం అయ్యాడు. ఈ…

    Continue Reading

  • పేలుడు ఘ‌ట‌న‌పై కార్మిక శాఖ మంత్రి దిగ్భ్రాంతి

    పేలుడు ఘ‌ట‌న‌పై కార్మిక శాఖ మంత్రి దిగ్భ్రాంతి

    ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన వాసంశెట్టి సుభాష్అమ‌రావ‌తి : కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణసంచా కర్మాగారంలో శ‌నివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారుగాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది ,…

    Continue Reading

  • మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

    మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

    ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ‌ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వేతన స్కేళ్లను వర్తింపజేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన…

    Continue Reading

  • ఏపీలో 1,404 మ‌ట్టి ప‌రీక్ష కేంద్రాల ఏర్పాటు

    ఏపీలో 1,404 మ‌ట్టి ప‌రీక్ష కేంద్రాల ఏర్పాటు

    వెల్ల‌డించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ చెల్లించామని అన్నారు. ల్యాబ్లు పని చేయ కపోవడం ప్రతి గ్రామంలో మట్టి నమూనాల విశ్లేషణ కొరకు జిల్లా , మండల స్థాయిలో 1,404 మట్టి పరీక్ష కేంద్రాలు (STL) ఏర్పాటు చేశామ‌న్నారు. వైసీపీ హయాంలో సరిపడా నిధుల కేటాయింపు లేక పోవడం, ల్యాబ్‌లలో…

    Continue Reading

  • రైతుల‌కు నిరంత‌రాయంగా ఉచిత విద్యుత్

    రైతుల‌కు నిరంత‌రాయంగా ఉచిత విద్యుత్

    ఇస్తున్నామ‌న్న మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న స‌భ‌లో ఆయ‌న రైతుల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ గురించి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా అందించడం జ‌రుగు తోంద‌న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం జరిగిందని తెలిపారు.…

    Continue Reading

  • జ‌ర్న‌లిస్ట్స్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ డైరీ ఆవిష్క‌ర‌ణ‌

    విడుద‌ల చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు.1960లో స్థాపించబడిన ఈ చారిత్రాత్మక సొసైటీ తరఫున సభ్యుల వివరాలు, కాలనీల చరిత్ర, మీడియా సంబంధిత సమాచారంతో కూడిన డైరీని మొదటిసారిగా రూపొందించామని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండబేరి గోపరాజు మంత్రికి వివరించారు. ఈ…

    Continue Reading

  • గతం కంటే ఎక్కువగా అక్రెడిటేషన్లు ఇస్తాం

    గతం కంటే ఎక్కువగా అక్రెడిటేషన్లు ఇస్తాం

    సీఎం సీపీఆర్వో డా.మల్సూర్ హామీ హైద‌రాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి చెప్పిన ప్ర‌కారం డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ కార్డులు వ‌స్తాయ‌ని సీఎం సీపీఆర్వో మల్సూర్ తెలిపారు. సీఎం సీపీఆర్వోను డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అఫ్ తెలంగాణ (డీజే ఎఫ్ టీ) రాష్ట్ర నాయకులు క‌లిసి డెస్క్ జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ల‌లో నెల‌కొన్న గంద‌ర‌గోళంపై విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్ తో సెక్రటేరియేట్లో సీఎం సీపీఆర్వో…

    Continue Reading

  • ఉద్యాన హబ్ గా రాయ‌ల‌సీమ : సీఎం

    ఉద్యాన హబ్ గా రాయ‌ల‌సీమ : సీఎం

    శాస‌న స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్ని రంగాల‌లో వెనుక‌బాటుకు గురైన రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని మ‌రింత అభివృద్ది చేసేందుకు న‌డుం బిగించామ‌ని అన్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రైవేటు రంగంలో మరో 70 వేల కోట్లతో మొత్తం లక్ష కోట్ల మేర పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తయారు…

    Continue Reading

  • లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

    లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

    న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఉన్న న‌మ్మ‌కం రూడీ అయ్యింది హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన లిక్క‌ర్ స్కాం కేసులో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు ఈ కేసులో మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, త‌దిత‌రుల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్ర‌వారం క‌విత మీడియాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తాను…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports