Category: News
-

కొబ్బరి చెట్ల రైతులకు రూ. 10 కోట్ల పరిహారం
ప్రకటించిన కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో నష్ట పోయిన కొబ్బరి చెట్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొబ్బరి తోటల నష్టంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, నిపుణుల బృందంతో పరిశీలించినట్లు తెలిపారు. రైతులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.…
-

పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి : సీఎం
పురపాలిక పాలనపై రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు . ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ను మూడు కార్పొరేషన్లుగా విభజించారు. ఇప్పటికే కొత్తగా కమిషనర్లను కూడా నియమించారు. మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యల…
-

సాంకేతిక సమస్యతో మొరాయించిన యూట్యూబ్
ధ్రువీకరించిన గూగుల్ యాజమాన్యం అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు చెందిన వీడియో షేరింగ్ సంస్థ యూట్యూబ్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని సదరు సంస్థ ధ్రువీకరించింది. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించింది అధికారికంగా. యూట్యూబ్ గ్లోబల్ అటాగేజ్ను ఎదుర్కొంటోందని తెలిపింది. ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ దాని యూజర్ బేస్ నుండి 300,000 కంటే ఎక్కువ సమస్యల నివేదికలను నివేదించింది, అయితే గరిష్ట స్థాయి వీడియో…
-

బంగ్లాదేశ్ ప్రధానిగా కొలువు తీరిన తారిఖ్ రెహమాన్
అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా బిఎన్పి చైర్మన్ తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు తర్వాత ఎన్నికైన మొదటి ప్రతినిధులుగా నిలిచారు. 35 సంవత్సరాలలో 170 మిలియన్ల జనాభా కలిగిన దేశంలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా రెహమాన్ నిలిచారు. బంగ్లాదేశ్ పార్లమెంటు కొత్త సభ్యులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎన్ఎం నాసిర్ ఉద్దీన్ ప్రమాణ…
-

జీవ విజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లు
వెల్లడించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని అన్నారు. తెలంగాణలో గడిచిన రెండేళ్లలో జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇటీవల దావోస్లో జరిగిన…
-

ఏఐ టెక్నాలజీతో విద్యా రంగంలో కీలక మార్పులు
స్పష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి : ఏపీలో పర్యటించిన టెక్నాలజీ దిగ్గజం, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగ పడుతుందని అన్నారు. వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైన రంగమని అభిప్రాయపడ్డారు బిల్ గేట్స్… ఈ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని…
-

రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
కీలక ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్, వాల్యుయేషన్ ఆఫ్ బనానా సూడో స్టెమ్ మొదలైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 2026-27లో…
-

బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ కమ్
ఏపీకి విచ్చేసిన టెక్నాలజీ దిగ్గజం అమరావతి : ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీలో కాలు మోపారు. ఆయనకు గంగవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. భారీ భద్రత నడుమ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్నారు బిల్ గేట్స్. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్…
-

రైతుల ధాన్యానికి సర్కార్ భరోసా : అచ్చెన్నాయుడు
ధరల స్థిరీకరణకు కృషి చేస్తామన్న మంత్రి అమరావతి : ఏపీ సర్కార్ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైన ధర కల్పించడానికి, ధరలు స్థిరీకరించడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 129 రైతు బజార్లు ఉన్నాయని తెలిపారు. మరో 11 రైతు బజార్లు పురోగతిలో ఉన్నాయని తెలిపారు . డిజిటల్ రైతు బజార్లను ప్రారంభించి ఇంటివద్దకే…
-

తాండాల అభివృద్ది కోసం కృషి చేస్తాం : సీఎం
తమ గెలుపులో బంజారాలు కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తాండాలను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బంజారాల సహకారం మరిచి పోలేమన్నారు. వారి రుణం తీర్చుకుంటామన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు. నిరుపేదలకు పంచడానికి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











