Category: News
-

ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది
వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, అధికారం ఉంది కదా అని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. తన న్యాయ పరమైన కెరీర్ లో ఒక వ్యక్తిపై పెద్ద ఎత్తున కేసులను నమోదు చేయడం చూడలేదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏకంగా 38 అక్రమ కేసులను…
-

పవన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై. మహబూబ్ నగర్ లో ఆయన డీసీసీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ పై భగ్గుమన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు.…
-

ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమిత్ షా, నిర్మాలా సీతారామన్ లతో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ…
-

పోలీసులపై గాదరి కిషోర్ షాకింగ్ కామెంట్స్
తమను లక్ష్యంగా చేసుకుని కేసులపై ఫైర్ నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల పనితీరు దారుణంగా ఉందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు పనిగట్టుకుని తమను లక్ష్యంగా చేసుకోవడం, ఆపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే. పోలీసులకు స్ట్రాంగ్…
-

నల్లగొండ అభివృద్ది కోసం కృషి చేస్తా : కోమటిరెడ్డి
కాంగ్రెస్ ను గెలిపిస్తే మరిన్ని నిధులు మంజూరునల్లగొండ జిల్లా : నల్లగొండ నగరం అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సందర్బంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం…
-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అభివృద్ది చేస్తాం
సంచలన ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం అని అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉందన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని ప్రకటించారు సీఎం. సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలాబాద్…
-

రేవంత్ రెడ్డి సీఎంగా ఫెయిల్ : హరీశ్ రావు
420 హమీలు ఎక్కడ అమలు అయ్యాయో చెప్పాలి సంగారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యాడు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, పాలన చేతకాక తమపై నోరు పారేసుకోవడం పరిపాటిగా మారిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 15 కార్నర్ మీటింగ్స్లో పాల్గొని సరికొత్త రికార్డ్ సృష్టించారు హరీశ్ రావు. ఇస్నాపూర్ (చిత్కుల్), ఇంద్రేశం (బాచుగూడ), సంగారెడ్డిలో 5, సదాశివపేటలో 3,…
-

ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై విచారణ జరిపించాలి
దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్న మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో కీలకమైన ఫైళ్లు దగ్దం అయ్యాయన్న అనుమానం ఉందని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రేనని ఆరోపించారు. ఆధారాలు కాలి పోవడంతో అంతా బయటకు వస్తారని అన్నారు.హంతకులు, రేపిస్టులు, దొంగలు ఇప్పుడు సమాజంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఓటుకు నోటు కేసులో శిక్ష…
-

జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు
గుంటూరుకు తీసుకు వెళ్లిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడి చేయడం, ఇంటిని , ఆఫీసును ధ్వంసం చేయడం, కారు, ఫర్నీచర్ కు నిప్పంటించడం విదితమే. ఈ సందర్బంగా ఆయనపై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఆయనను కోర్టులో హాజరు పరిచారు. రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబుకు కోలుకోలేని షాక్…
-

విద్యార్థి పవన్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్
కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ చలసాని, సీఐ పెనమలూరు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న మొల్లి పవన్ కుమార్ సూసైడ్ కేసులో కీలక మలుపు తిరిగింది. సహచర విద్యార్థులు తనపై దాడి చేయడం, అందుకు సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారడంతో తట్టుకోలేక పోయాడు పవన్ కుమార్. చివరకు సూసైడ్ చేసుకున్నాడు. అంతే కాదు తనను దారుణంగా కొట్టిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











