సీఎం భూ కుంభకోణంపై రాహుల్ మౌనమేల..?
సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇంత…
ప్రజా పాలనలో రైతన్నలు పరేషాన్ : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సర్కార్ పై. ప్రజా పాలన పేరుతో రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ…
నేటి నుంచి ప్రజా ప్రభుత్వ ఉత్సవాలు
డిసెంబర్ 6వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్లో, 2 వ తేదీన…
భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికి రోల్ మోడల్
చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడల్ గా మారనుందని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్…
సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం…
బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్ : సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాం చందర్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారతీయ జనతా…
దేశం గర్వించ దగిన నాయకుడు వాజ్పేయి
ప్రశంసించిన బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అమరావతి : భారత దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఆదివారం కోనసీమ…
తెలంగాణలో జనసేన పార్టీ బలపడాలి
పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంకర్ గౌడ్ హైదరాబాద్ : రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే తెలంగాణలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నేమూరీ శంకర్ గౌడ్. హైదరాబాద్ లో…
ఓట్ల చోరీ వల్లనే బీహార్ లో ఎన్డీఏ గెలుపు
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కామెంట్స్ బీహార్ : కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ కూటమికి తక్కువ సీట్లు రావడం పట్ల ఆందోళన చెందారు. ఇది…
విభిన్న ప్రతిభావంతులను ఆదుకుంటాం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : విభిన్న ప్రతిభావంతులకు పూర్తి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపట్టారు. ఈ సందర్బంగా తనకు వినతలు…
















