ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్లతో మెగా ప్రాజెక్టు
గ్రీన్ వృద్ది వైపు ప్రయాణం చేస్తోందన్న లోకేష్ అమరావతి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా…
నమో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నాయుడు అండ్ మోదీ అని అన్నారు. వీరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్…
మెడికల్ కాలేజీల పేరుతో జగన్ డ్రామాలు
శ్రీ సత్యసాయి జిల్లా : రాజకీయ ఉనికి కోసం మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ అంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డ్రామా మొదలెట్టాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఎస్. సవిత. మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసిన…
ఏపీ సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబు
సక్సెస్ చేయాలని ఆదేశించిన చంద్రబాబు విశాఖపట్నం : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ సీఐఐ సమ్మిట్ 2025 కు విశాఖపట్నం నగరం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది రాష్ట్ర కూటమి సర్కార్. ఇందులో భాగంగా…
చెరువులతో పాటు నాలాల అభివృద్ది చేస్తాం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు చెరువులు, నాలాలపై . గొలుసుకట్టు చెరువులకు ప్రాణాధారమైన నాలాలను కూడా పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పడే నగరంలో…
శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో హోం మంత్రి
స్వామిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పవిత్ర కార్తీక మాసం సందర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు చేయడం, ఇందులో పాల్గొనడం…
కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ
నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి అమరావతి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట…
14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల…
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై సమీక్ష
మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆర్జిత సేవలు రద్దు
ప్రకటించిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్బంగా జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున…
















