రూ.335 కోట్ల ఖర్చుతో తొర్రూరు రోడ్డు విస్తరణ పనులు
హైదరాబాద్ : దాదాపు రూ.338 కోట్లతో వ్యయంతో ఎల్బీనగర్–ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లైన్ల రహదారుల నిర్మాణ పనులకు…
పోలవరం ప్రాజెక్టులో డీ వాటరింగ్ ప్రారంభం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి మోదీని కలిశారు.…
చికెన్ ప్రియులకు ధరలు బిగ్ షాక్
హైదరాబాద్ : గత వారం రోజులుగా చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తమ సాధారణ కొనుగోళ్లను కొనసాగించడం కష్టంగా మారింది. కేవలం 10 రోజుల క్రితం కిలోకు రూ. 240గా ఉన్న చర్మం లేని…
నా కల మిస్ యూనివర్స్ 2026 : ఫసిహా నౌమాన్
‘మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026’ కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్కు చెందిన ఫసిహా నౌమాన్ ఇప్పుడు ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ , ఎంబీఏ పట్టభద్రురాలైన ఫసిహా, ఈ నెల చివరలో జాతీయ వేదికపై తన…
15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
తాడేపల్లి గూడెం : కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆక్వా రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరాన్ని…
హ్యాపీ రాజ్ మూవీ యూనిట్ కు బిగ్ షాక్
చెన్నై : హ్యాపీ రాజ్ చిత్రానికి సంబంధించి బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా స్వరపరిచిన పాట వినియోగాన్ని నిలిపి వేసింది. వివాదాస్పద భాగాన్ని తొలగించక పోతే లేదా అనుమతి పొందకపోతే, ఈ ఆదేశం…
గిరిజన ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు
అమరావతి : గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని… గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి…
స్వంత జిల్లాలో ప్రియాంక్ ఖర్గేకు గ్రాండ్ వెల్ కమ్
కర్ణాటక : రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ మధ్య ఆర్ఎస్ఎస్ పై చేసిన కామెంట్స్ తో దేవ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయనను భవిష్యత్తులో కర్ణాటకకు సీఎం అవుతారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. సోమవారం తను స్వంత…
సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రం
సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ కేంద్రం అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మందులు , సాఫ్ట్ జెల్స్ను తయారు చేస్తుంది. సోమవారం జరిగిన ఈ…
ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు.హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,…
















