షావుకారు జానకితో అనుబంధం ప్రత్యేకం : బాలకృష్ణ
హైదరాబాద్ : మహానటి షావుకారు జానకి శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. తను తుది శ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు ప్రముఖ…
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
తాడేపల్లి గూడెం : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వైెఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని, మంత్రి లోకేశ్ రాజీనామా…
ఏఈఈ పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రత
తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి ఏఈఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో 34 పరీక్షా కేంద్రాలతోపాటు మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, చెప్పారు సీఎండీ శివశంకర్ లోతేటి. వీటిలో…
రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. విదేశీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన అమెరికా పర్యటన రద్దయింది. కేంద్రం తనకు పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో లండన్ లో ఉన్న ఆయన అక్కడ…
టీజీఎస్పీడీసీఎల్ పవర్ ఎక్స్పో 2026
హైదరాబాద్ : విద్యుత్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు , పరివర్తనాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఉత్సాహ భరితమైన ప్రదర్శన అయిన పవర్ ఎక్స్పో 2026ను అనుభవించడానికి టీజీఎస్పీడీసీఎల్ ఆవిష్కర్తలకు ఆహ్వానం పలుకుతోంది. ఆగస్టు 22, 23, 24వ తేదీలలో…
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ఆరా
తిరుమల : ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు…
స్థానిక సంస్థల ఎన్నికలకు జన సైనికులు సిద్దం కావాలి
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జన సైనికులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వారి…
దుబాయ్ లో త్వరలో మహిళల ఆసియా కప్
న్యూఢిల్లీ : వచ్చే వారం దుబాయ్లో జరిగే మహిళల ఆసియా కప్లో భారత్ ఫైనల్ వరకు వెళితే బీసీసీఐకి ట్రోఫీని అందించే విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ హోదాలో పాకిస్థాన్కు చెందిన మోసిన్…
డీఎంకే అవినీతిపై ఆధారాలు బయట పెడతాం
చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డీఎంకే ను లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం డీఎంకే హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద…
ఉండవల్లికి సుప్రీం బిగ్ షాక్ పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ : భారత సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు. గురువారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్గదర్శికి…
















