టీవీకే కూటమి సర్కార్ కు ఢోకా లేదు
స్పష్టం చేసిన ఎంపీ మాణికం ఠాగూర్ చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ టీవీకే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో 23 మంది కొత్తగా మంత్రివర్గంలో…
కోల్ కతా చేతిలో ఓడి పోవడం బాధాకరం
భావోద్వేగానికి లోనైన రోహిత్ శర్మ కోల్ కతా : ఐపీఎల్ మెగా టోర్నీలో తమ పేలవమైన ప్రదర్శన తనను ఎంతగానో బాధ పడేలా చేసిందన్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన…
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు ప్రశంసనీయం
శ్రీ రవిశంకర్ గురూజీ పై సీఎం చంద్రబాబు బెంగళూరు : శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో…
టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్
మంత్రివర్గంలో చేరాలని కోరిన సీఎం విజయ్ చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరింది నటుడు విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే కూటమి ప్రభుత్వం. ఈ సందర్బంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న వీసీకే పార్టీ కూడా మంత్రివర్గంలో చేరాలని కోరారు టీవీకే…
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్ కెవ్వు కేక
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ హైదరాబాద్ : సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం డ్రాగన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు . దీంతో ఈసినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్…
వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ హైదరాబద్: తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత…
పారదర్శక పాలనకే సీఎం ప్రాధాన్యత
స్పష్టం చేసిన మంత్రి అధవ అర్జున చెన్నై : తమిళనాడు రాష్ట్ర మంత్రి అధవ అర్జున బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం…
నిర్దేశించిన పనులకే అనుమతులు
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం…
గంగ పుత్రులకు 100 శాతం సబ్సిడీతో ట్రాన్స్ పాండర్స్
కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి సర్కార్ గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే ఓ వైపు ఆర్తిక…
భారత్ ఇటలీ మధ్య బంధం బలీయమైనది
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి మోదీ ఇటలీ : భారత్ ఇటలీ దేశాల మధ్య బంధం అత్యంత బలీయమైనదని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటలీ పర్యటన సందర్బంగా బుధవారం మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో సమావేశం కావడం ప్రాధాన్యత…
















