పంటల వైవిధ్యీకరణపై రైతులు దృష్టి సారించాలి
పాలమూరు జిల్లా : వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు స్థిరమైన వ్యవసాయాభివృద్ధి సాధించేందుకు పంటల వైవిధ్యీకరణ కూరగాయల సాగు, ఉద్యాన పంటలు , అధిక దిగుబడుల సాధనపై రైతులు దృష్టి సారించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్…
గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి : అనిత
అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు అప్పన్న తప్పి పోవడంపై ఆరా తీశారు . ఈ సందర్బంగా ఆమె జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో మాట్లాడారు. పరిస్థితి…
అనుపమ కామెంట్స్ పై నోరు విప్పిన ధృవ్ విక్రమ్
చెన్నై : వర్దమాన నటి అనుపమ పరమేశ్వరన్ ధృవ్ విక్రమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన నుంచి తాను తీవ్ర మానసికంగా ఇబ్బందులకు గురైనట్లు తెలిపింది. దీనిపై స్పందించారు ధృవ్ విక్రమ్. ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడైన ధృవ్ ‘బైసన్…
డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు
అమరావతి : డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు రావనే చర్చకు తెర దించే ప్రయత్నం చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా అనే చర్చ జరుగుతోందన్నారు. డేటా సెంటర్ చుట్టూ ఎకో సిస్టమ్…
వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుపతి అన్నమయ్య జిల్లా : అన్నమయ్య తిరుపతి జిల్లాలో పేరు పొందిన , భక్తులు నిత్యం కొలిచేవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక…
రెండు ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత
తిరుపతి అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు…
జీ5 ఓటీటీలో జన నాయగన్ స్ట్రీమింగ్
చెన్నై : సీఎం దళపతి విజయ్ , పూజా హెగ్డే కీ రోల్ పోషించిన జన నాయగన్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటి…
బండి సంజయ్ పై భగ్గుమన్న ఆకునూరి మురళి
హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై.మాకు మీ రక్తం వద్దు. మీ దేశ భక్తి మాటలు వద్దు. మాకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, యువత కు గౌరవ…
గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
హైదరాబాద్ : సామాన్యుడు కూడా తలుచుకుంటే ఏదైనా సాధించ గలడని నిరూపించారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ…
ఏపీలో విద్యా సంక్షోభం..డీఎస్సీ స్కాం : నేహా బోరా
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకురాలు నేహా బోరా. డీఎస్సీ స్కాం, ఫీజు రీయింబర్స్మెంట్ భారం, కోచింగ్ మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు. బీజేపీ ‘డబుల్ ఇంజిన్’…
















