భారత్ ఇటలీ మధ్య బంధం బలీయమైనది
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి మోదీ ఇటలీ : భారత్ ఇటలీ దేశాల మధ్య బంధం అత్యంత బలీయమైనదని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటలీ పర్యటన సందర్బంగా బుధవారం మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో సమావేశం కావడం ప్రాధాన్యత…
సెంచరీ చేయలేదన్న బాధ లేదు : వైభవ్
జట్టు విజయం అత్యంత ముఖ్యమన్న కిడ్ జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్తాన్ రాయల్స్. మ్యాచ్ లో…
ఏపీలో వడగాల్పులు వీచే మండలాలు ఇవే : ఎండీ
జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి)…
మత్స్యకారుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా…
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం
సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టాలని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం నెల్లూరు…
టీవీకే పార్టీ విస్తరణ బాధ్యతలు కీర్తనకు
సంచలన నిర్ణయం తీసుకున్న పార్టీ చీఫ్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీవీకే పార్టీని ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించే పనిలో పడ్డారు.…
తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే
స్పష్టం చేసిన రామచందర్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం ఒక్క బీజేపీనేనని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. మంగళవారం బర్కత్పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా…
హైదరాబాద్ లో భారీ అవినీతి తిమింగలం పట్టివేత
HMWSSB జనరల్ మేనేజర్ ఆభరణాలు, నోట్ల కట్టలు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. మంగళవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది…
సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉంటాడా..?
వచ్చే సీజన్ లో తను పని చేసేది కష్టమే చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ నుంచి దాదాపు నిష్క్రమించేందుకు రెడీ అయ్యింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఆ జట్టు ఆశించిన మేర రాణించ లేక…
కల్కి కోసం ‘కమల్’ ఎకానమీ ఫ్లైట్ లో ప్రయాణం
పొదుపు పాటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని హైదరాబాద్ : తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ఇలయ నాయగన్ , ఎంపీ కమల్ హాసన్ సంచలనంగా మారారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు…
















