బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేశారు. SC సంక్షేమానికి రూ.19,100 కోట్లతో 43 లక్షల మంది లబ్దిదారులకు మేలు జరిగిందన్నాడు. ST సంక్షేమానికి రూ.5,730 కోట్లతో 9 లక్షల మంది లబ్దిదారులు , BC సంక్షేమానికి రూ.32,534…
రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం
తాడేపల్లి గూడెం : ఏపీలో రాబోయే కాలంలో మనమే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్సీపీలో చేరారరు. ఈయన ఎవరో కాదు ప్రస్తుతం…
కేంద్ర నిధులూ దారి మళ్లించారు : సీఎం
అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి…
ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు : సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే రూ.రూ.11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. పీపీపీ…
డీప్ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియస్
ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…
తెలుగుజాతి గర్వించేలా అమరావతి : సవిత
అమరావతి : తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి…
హైదరాబాద్లో భారీ వర్షాల సూచన
హైదరాబాద్ : వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. హైదరాబాద్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు తుండటంతో, వాటి ప్రభావం వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
రాజకీయాల్లో రాజీనామాలు సహజం : సీఎం
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుపై కొందరు ఆశావాహులు తమకు చోటు దక్కక పోవడం పట్ల బహిరంగంగానే విమర్శలు చేయడం పట్ల స్పందించారు తీవ్రంగా సీఎం. ఈ సందర్బంగా మంగళవారం…
రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ధాన్యం సేకరణ
హైదరాబాద్ : రైతుల ప్రయోజనాలను కాపాడటం , ప్రజల డబ్బుతో సేకరించిన ప్రతి గింజకూ పూర్తి లెక్కలు ఉండేలా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్…
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ రాదు : ఈటల రాజేందర్
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని, ప్రత్యేకించి తనంతకు తాను నర హంతకుడు హిట్లర్ గురించి ప్రశంసలు కురిపిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి…
















