వస్త్ర పరిశ్రమకు తెలంగాణ సర్కార్ చేయూత
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రడ్డి హైదరాబాద్ : వస్త్ర పరిశ్రమ రంగానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇతోధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, త్వరితగతిన…
నా వల్లే హైదరాబాద్ డెవలప్ అయ్యింది
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను చేసిన కృషి వల్లనే అభివృద్ది చెందిందని అన్నారు. నాలెడ్జి ఎకానమీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు వేసిన పునాదుల…
కూటమి రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం
రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతి : వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది…
కొండాపూర్ పబ్ దాడిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్
మొత్తం 64 మందికి పరీక్షలు నిర్వహించిన పోలీసులు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. నగరంలోని కొండాపూర్ పబ్ లో రాత్రి పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మొత్తం 64 మందికి పరీక్షలు చేపట్టారు. ఇందులో…
ధరణి సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.…
సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏపీ ప్రభుత్వం కృషి
కేంద్రానికి నిధులు ఇవ్వాలని కోరిన మంత్రి దుర్గేష్ న్యూఢిల్లీ : ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక , సాంస్కృతిక రంగాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక పరంగా మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్రం…
శంషాబాద్ లో రెండో టెర్మినల్ పూర్తి చేయాలి
లోక్ సభలో ఎంపీ రఘునందన్ రావు న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు లోక్ సభ సాక్షిగా. జీరో అవర్ లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. భాగ్యనగరం లో ఒకే ఒక్క…
రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్
భారతీయ కళా రంగంలో అరుదైన రికార్డ్ నమోదు న్యూఢిల్లీ : భారతీయ కళా రంగంలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు, దివంగత రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది. చరిత్ర సృష్టించింది.రూ.…
నితీశ్ కుమార్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ
ఇటీవలే సీఎం పదవి రాజీనామా బీహార్ : దేశ రాజకీయాలలో సుదీర్ఘమైన పాలనా అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవరూ ఊహించని విధంగా తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ…
జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు
రాష్ట్రంలో అంబురాన్నింటిన సంబురాలు పెనుకొండ : అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ఈ సందర్బంగా మంత్రి ఎస్. సవిత ఆధ్వర్యంలో పెనుకొండలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ…
















