Author: VijayaBhaskar
-

శాంసన్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సూర్య కుమార్ న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆట తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలుచు కోవడంలో కీలకమైన పాత్ర పోషించాడని ప్రశంసించాడు. అంతే కాదు తాను గనుక కోల్ కతాలో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో విండీస్ తో గనుక 97 రన్స్ చేయక పోయి ఉంటే ఇండియా…
-

ధురంధర్ వెనుక అదృశ్య శక్తి స్టూవర్ట్ బిన్నీ
అవును మీరు విన్నది నిజమే ..వాస్తవమే ఢిల్లీ : ఎవరీ స్టువర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భారత దేశ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన క్రికెటర్. అంతే కాదు ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్ సారథ్యంలో 1983లో ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టులో తను కూడా ఒకడు. బీసీసీఐ తాజాగా సంచలన ప్రకటన చేసింది. క్రికెట్ కు జీవం పోసిన కల్నల్ సీకే నాయుడు పేరుతో ఏర్పాటు…
-

ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక రంజాన్
మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : పరమత సహనానికి, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీక పవిత్రమైన రంజాన్ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో…
-

పరమత సహనం రంజాన్ పండుగ ప్రత్యేకత
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అన్ని మతాలకు చెందిన వారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించు కుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసంసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో…
-

సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలి
స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్ అమరావతి : పార్టీ పరంగా సంస్థాగత పరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ” రాష్ట్ర స్థాయి కార్యశాలలో పాల్గొన్నారు . ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా విచ్చేచారు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ . పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం,…
-

సర్కార్ గుడ్ న్యూస్ 22 నుంచి రైతు భరోసా
కీలక ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన…
-

ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్దంతి
ఆకట్టుకున్న సంకీర్తనల గోష్ఠిగానం తిరుపతి : శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు…
-

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎంపీపై చర్యలేవి..?
సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన షర్మిల అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడం, ఆపై పోలీసులపై కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఈగిల్ టీం ఎస్పీ గిరింధర్ వెల్లడించారని తెలిపారు షర్మిలా రెడ్డి. డ్రగ్స్ టెస్టులో…
-

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్
మరో ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు తేలిందన్న ఎస్పీ హైదరాబాద్ : తెలంగాణలో కాల్పుల కలకలం సంచలనం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది. ఈ సమయంలో పలువురు పొలిటికల్ లీడర్లు ఇందులో డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. దీంతో సిబ్బందిపై రోహిత్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ కాల్పులకు తెగబడినట్లు సమాచారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత…
-

జనం ఆవేదన జనసేనాని ఆలంబన
ప్రజా సమస్యలకు పవన్ పరిష్కారం అమరావతి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తానని అన్నారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











