తెలంగాణను రోల్ మోడల్ గా మారుస్తాం
ప్రకటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
ధనలక్ష్మి అలంకారంలో అలిమేలు మంగమ్మ
అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన…
బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షించండి
సీపీకి మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు హైదరాబాద్ : తమను కావాలని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం తాము కూడా ఈ దేశ…
తెలంగాణ రాష్ట్రానికి ఆరు పురస్కారాలు
అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అరుదైన పురస్కారాలు దక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలను దేశంలో రాష్ట్రాలను ఐదు…
విస్తృతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సేవలు
ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.…
డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి
పిలుపునిచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ : డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాదకద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్…
టెట్ పరీక్ష కోసం టి శాట్ లో కంటెంట్ సిద్దం
ప్రకటించిన ఛానలె సిఈఓ వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో నిర్వహించే తెలంగాణ టెట్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి శాట్ ఛానల్ కంటెంట్ ను సిద్దం చేసిందని చెప్పారు సీఈఓ వేణుగోపాల్ రెడ్డి.…
డిసెంబర్ లో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్
ప్రకటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే డిసెంబర్ నెల 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్…
ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలు ఆగమాగం
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించారు కేటీఆర్. ఈ…
ప్రపంచంతో పోటీ పడుతున్న తెలంగాణ
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాము ఇతర రాష్ట్రాలతో, దేశంతో పోటీ పడడం లేదని ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్పారు.…
















