తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది : రామచందర్ రావు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మాదే అధికారం ఖానాపూర్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. ఖానాపూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్న…
ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు
బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అమరావతి : బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు . రాష్ట్ర కూటమి సర్కార్ దిగి వచ్చేంత వరకు తాను ధర్మ దీక్షను విరమించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాద్లో జరిగిన భూదోపిడీ…
దేశం గర్వించ దగిన యోధుడు అంబేద్కర్
జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అమరావతి : భారత దేశం గర్వించ దగిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ 14న ఆయన జయంతి. ఈ సందర్బంగా ఇవాళ…
అంబేద్కర్ భారతీయ చిహ్నం కాదు ప్రతిఘటనకు ప్రతీక
ఏప్రిల్ 14న బాబా సాహెబ్ 135వ జయంతి..ఘనంగా నివాళి హైదరాబాద్ : భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఇవాళ. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. పేదలు,…
ఎన్నికల్ ప్రచారంలో విజయ్ హోలోగ్రామ్ వినియోగం
సంచలనంగా మారిన ఆధునిక సాంకేతికత చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తాజాగా చేస్తున్న ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఆయన మిగతా పార్టీల కంటే క్యాంపెయిన్ లో ముందంజలో ఉన్నారు. ప్రత్యేకించి టెక్నాలజీ పరంగా వచ్చిన ఆధునిక మార్పులకు…
చంద్రబాబు విజనరీ లీడర్ : రాష్ట్రపతి
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పనితీరు గురించి ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారని తెలిపారు మంత్రి నారా లోకేష్. సోమవారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీలతో కలిసి…
టీటీడీ ప్రాణ దాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
దానం చేసిన హైదరాబాద్ భక్తుడు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమల లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన భక్తుడు భారీ విరాళం అందించారు. శ్రీ వేంకటేశ్వర…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా…
కేటీఆర్ కామెంట్స్ ఎంపీ చామల సీరియస్
ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన సాగిస్తున్న సర్కార్ ను కావాలని బద్నాం చేసేందుకు…
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పోచారం గుస్సా
నిధులు మంజూరు చేయక పోతే ఎలా..? నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిధులు ఇవ్వడం లేదంటూ…
















