కేబినెట్ లో బీసీలకు సరైన వాటా దక్కలేదు
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ తో జరిగిన సంభాషణలో రాష్ట్రంలో చోటు చేసుకున్న వివాదాలు, అంతర్గత విభేదాలు, రాజకీయ పరిణామాల గురించి…
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆయుష్, హెల్త్ యూనిట్లు
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఆయుష్ కింద పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రజలకు కూడా…
ఏపీ మెగా డీఎస్సీలో ఎలాంటి అవినీతి జరగలేదు : ఎండీ ఫరూఖ్
అమరావతి : రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశానికి మంత్రి వాసం శెట్టి సుభాష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా జగన్ రెడ్డి చేస్తున్న…
వైసీపీలో సజ్జలదే ఆధిపత్యం : విజయసాయి రెడ్డి
విజయవాడ : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు వైసీపీ అధినేతకు. వైసీపీలో అవమానాలు భరించలేక బయటికి వచ్చానని పేర్కొన్నారు నాపై నమ్మకద్రోహి అంటూ వైసీపీ కోటరీ దుష్ప్రచారం చేసిందని…
విజయ్ సంచలనం సింప్లిసిటీకి దర్పణం
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. ఆయన కేవలం 2 ఏళ్ల కాలంలోనే రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించారు. అనాది కాలంగా రాజకీయ పరంగా తమదైన ముద్ర వేసిన , ఘనమైన చరిత్ర కలిగిన డీఎంకే,…
నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళిక : సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన 20 గంటలకు పైగా రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ పాలనా పరంగా తనదైన ముద్ర కనబరుస్తున్నారు.…
న్యూయార్క్ లో తళుక్కుమన్న మోహన్ భగవత్
అమెరికా : అమెరికా పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ కు చేరుకున్నారు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. భారతదేశపు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కు అధిపతిగా, క్షేత్రస్థాయిలో భారతదేశపు నాడిని ఆయనకు తెలిసినంతగా…
ఇక నుండి ప్రతీ రోజూ దానాపూర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్
హైదరాబాద్ : ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది దక్షిణ మధ్య రైల్వే . సెప్టెంబర్ 1 నుండి ప్రతిరోజూదానాపూర్-బెంగళూరు ఎక్స్ప్రెస్ నడుస్తుందని తెలిపింది. 1న మధ్యాహ్నం 2:45 గంటలకు దానాపూర్ నుండి బయలు దేరుతుంది. ఈ రోజువారీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్…
పరువు నష్టం దావాపై స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు నోటీస్
చెన్నై : మాజీ సీఎం , డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ షాక్ తగిలింది. టీవీకే మంత్రి ఆధవ్ అర్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ కు సంబంధించి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టు…
జీతం చెల్లింపులో జాప్యంపై హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. రిటైర్డ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాస్కు జీతం చెల్లింపులో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారుడు అక్టోబర్ 23, 2015 నుండి ఫిబ్రవరి 24, 2017 వరకు గ్రేటర్…
















