శ్రీవారి సేవకులకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన‌

తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, అత్యవసర పోలీసు సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ…

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీతో విద్యుత్ జేఏసీ ప్ర‌తినిధుల భేటీ

హైద‌రాబాద్ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TEEJAC) ప్రతినిధులు ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్ మిట్టల్ ని కలిసి విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ…

నేపాల్ లో ఏపీ వాసుల‌ పరిస్థితిపై అనిత వంగ‌ల‌పూడి ఆరా

అమ‌రావ‌తి : వ‌ర‌ద‌లు నేపాల్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. భార‌త దేశానికి చెందిన ప‌లువురు యాత్రికులు ఇందులో చిక్కుకున్నారు. ఇందులో ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ప్రాంతాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు ఉన్నారు. దీంతో వారి పరిస్థితిపై ఆరా తీశారు సీఎం…

ప‌ర్యావ‌ర‌ణ ర‌హిత రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హితంగా మార్చేందుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ – గ్రీన్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో…

క్వాంట‌మ్ ఏఐపై 8,250 మందికి నైపుణ్య శిక్ష‌ణ

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కు తీపిక‌బురు చెప్పింది కేంద్రం. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకుని కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా క్వాంట‌మ్ ఏఐ యూనివ‌ర్శిటీ క్యాంప‌స్ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా రానుంది. 8.25…

రాయ‌ల‌సీమ‌పై మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ రెడ్డికి లేదు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. స‌విత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సాగు, తాగు నీరందించడానికి తీవ్రంగా…

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ

హైద‌రాబాద్ : టికెట్ ధరల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్ల లేఖ రాసింది. టికెట్ ధరలు,, థియేటర్ల వర్గీకరణకు సంబంధించిన భవిష్యత్తు నిర్ణయాల విషయంలో పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములందరినీ సంప్రదించాలని కోరారు. సినిమా టికెట్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి య‌ధేశ్చ‌గా కృష్ణా జ‌లాలు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై మండిప‌డ్డారు. ఆయ‌న ఆధారాల‌తో స‌హా కృష్ణా జ‌లాల త‌ర‌లి పోవ‌డం బ‌య‌ట పెట్టారు. దీనికి కాంగ్రెస్ స‌ర్కార్ జ‌వాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ…

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 పై ఫోకస్

హైద‌రాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలపై ఫోక‌స్ పెట్టాల‌ని అన్నారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో త‌న అధ్యక్షతన కేబినెట్ సబ్-కమిటీ సమావేశం జరిగింది. ఈ…