Author: VijayaBhaskar
-

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగళవారం నుంచి వచ్చే జనవరి 15 వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు ధనుర్మాసము, జనవరి 3న ఆరుద్ర అభిషేకము, నటరాజస్వామి పుర వీధుల ఉత్సవం, రాత్రి ఆరికట్ల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 3.00 గంటలకు పురవీధులలో జేగంట పంపుట .4.00 గంటలకు ఆలయ…
-

సత్త్వా ఐటీ కంపెనీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఆయన మీడియాతో మాట్లాడారు. సత్త్వా రియల్ ఎస్టేట్ కంపెనీ వెనక ఎవరున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సత్త్వా ఐటీ కంపెనీ అని సర్కార్ ఊదరగొట్టిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఎలా ఈ సంస్థకు కేటాయించారో చెప్పాలన్నారు గుడివాడ అమర్ నాథ్.…
-

కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ
మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఇటీవలే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించారు. మత్స్యకారులకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పర్చేందుకు ప్రకటించిన 100 రోజులు ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంభిస్తున్న సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు…
-

ఒక చోట ఆట స్థలం మరో చోట అధునాతన కిచెన్
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమయంలో కంప్యూటర్లు, పుస్తకాలు లేని విషయాన్ని గమనించారు. ఆ వెంటనే రూ. 25 లక్షలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ తో పాటు లైబ్రరీని సమకూర్చారు. విద్యార్ధి దశ నుంచే బాలల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలన్నారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని ఉప…
-

తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో చోటు చేసుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పెద్ద ఎత్తున ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని కోరారు. అయితే సామాన్య…
-

అమ్మాన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
సంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన తన అధికారిక పర్యటనలో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. వారి ప్రేమాభిమానులు వెల కట్ట లేనివని పేర్కొన్నారు నరేంద్ర మోదీ. ప్రముఖ సామాజక మాధ్యమం ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు స్వయంగా. ఇలాంటి ప్రదేశాలను తాను సందర్శించే సమయంలో భారతీయులు చూపించే…
-

సింహాచలం అప్పన్న సన్నిధిలో శ్రీలీల
ప్రత్యేక పూజలు చేసిన నటిమణి , తల్లి కూడా విశాఖపట్నం జిల్లా : ప్రముఖ నటి శ్రీలీల సందడి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖపట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచలం ఆలయం. ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి . ఆయనను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. పూజలలో పాల్గొంటారు. స్వామి వారి సన్నిధిలో పూజలు చేస్తే తమ కష్టాలు తీరి పోతాయని భక్తుల…
-

దాడులకు పాల్పడితే ఊరుకోం ఎదుర్కొంటాం
కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రెండో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన మీడియాతో మాట్లాడారు . ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో బీఆర్ఎస్ తరపున సర్పంచ్…
-

హోమ్స్టేల అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్స్టేల అభివృద్ధి” పథకం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్స్టేల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందాయన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ . వాటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ , లడఖ్ నుంచి వచ్చిన మొత్తం 5 ప్రతిపాదనలకు రూ.17.52 కోట్ల వ్యయంతో ఆమోదం లభించినప్పటికి నిధులు…
-

పోలీసులకు వసతి సౌకర్యాలు కల్పిస్తాం
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రాష్ట్రంలో నిరంతరం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు తీపికబురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ లో జరిగిన వేడుకకు హాజరై…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











