Author: VijayaBhaskar

  • విద్య‌, వైద్యం మాత్ర‌మే ఉచితంగా ఇవ్వాలి

    విద్య‌, వైద్యం మాత్ర‌మే ఉచితంగా ఇవ్వాలి

    స్ప‌ష్టం చేసిన మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌ అమ‌రావ‌తి : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. స‌మాజంలో మ‌రింత అంత‌రాలు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌తిదీ ఉచితంగా అల‌వాటు చేస్తూ పోతే చివ‌ర‌కు ప‌ని చేసే వారంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని అభిప్రాయ ప‌డ్డారు. అది రాష్ట్రానికి, దేశానికి, ముఖ్యంగా స‌మాజానికి మంచిది కాద‌ని పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. ఏ ప్ర‌భుత్వ‌మైనా…

    Continue Reading

  • ఉచితంగా బీసీలకు సివిల్స్ లో శిక్ష‌ణ

    ఉచితంగా బీసీలకు సివిల్స్ లో శిక్ష‌ణ

    ప్ర‌క‌టించిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ కూటమి ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. బ‌హుజ‌న విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ , జౌళి శాఖ మంత్రి ఎస్. స‌విత‌. విజ‌య‌వాడ లోని బీసీ కార్యాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. బీసీ విద్యార్థులు, అభ్య‌ర్థుల కోసం ప్ర‌త్యేకంగా ఉచితంగా ఇంటిగ్రేటెడ్ సివిల్స్ లో శిక్ష‌ణ…

    Continue Reading

  • కాళోజీ వీసీ నంద‌కుమార్ రెడ్డిపై విచార‌ణ చేప‌ట్టాలి

    కాళోజీ వీసీ నంద‌కుమార్ రెడ్డిపై విచార‌ణ చేప‌ట్టాలి

    డిమాండ్ చేసిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాళోజీ వైద్య విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ గా ఉన్న నంద కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్రైవేట్ కాలేజీల‌కు చెందిన ఐదుగురు ప్రాక్టిక‌ల్స్ లో ఫెయిల్ అయితే తిరిగి వాళ్లు ఎలా పాస్ అవుతార‌ని ప్ర‌శ్నించారు. ఎన్ని కోట్లు లంచంగా తీసుకున్నాడో చెప్పాల‌న్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ…

    Continue Reading

  • రూ. 5 ల‌క్ష‌ల కోట్ల మోసానికి తెర లేపిన సీఎం

    రూ. 5 ల‌క్ష‌ల కోట్ల మోసానికి తెర లేపిన సీఎం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ప్ర‌జ‌ల‌కు చెందిన 9,300 ఎక‌రాల భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే ప్రైవేట్ వ్య‌క్తులకు క‌ట్ట‌బెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచు కోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి…

    Continue Reading

  • ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

    ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

    శ‌ని,ఆదివారాల‌లో భారీగా వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించింది. గురువారం ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ కీల‌క సూచ‌న‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించారు. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ నెల‌కొంద‌న్నారు. దీనికి ‘దిత్వా’…

    Continue Reading

  • బీసీ కులాలకు అమరావతిలో భవనాలు

    బీసీ కులాలకు అమరావతిలో భవనాలు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ : అన్ని బీసీ కులాలకు అమరావతిలో భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి నేతృత్వంలోనే ఆదరణ 3.0 నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో బీసీలను అన్ని రకాల వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ…

    Continue Reading

  • శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

    శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

    ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాలు అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నార‌ని అన్నారు. ఆ స్వామి ద‌య వ‌ల్ల‌నే తాను ఇవాళ మీ ముందు ఉన్నాన‌ని చెప్పారు. లేక పోయి ఉంటే తాను చ‌ని పోయి ఉండేవాడిన‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా గురువారం రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)…

    Continue Reading

  • వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు చేప‌ట్టాలి

    వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు చేప‌ట్టాలి

    డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించారు. గురువారం జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులతో ములాఖ‌త్ అయ్యారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలతో డీపీఆర్ ఉంచాలన్నారు. ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో స్పష్టంగా చెప్పాల్సిన అవసరముందని అన్నారు క‌విత‌. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కానీ , ప్ర‌స్తుతం 420 హ‌మీల‌తో ప‌వ‌ర్ లోకి…

    Continue Reading

  • ఇండియాలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్

    ఇండియాలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్

    బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు న్యూఢిల్లీ : భార‌త్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హించేందుకు గాను ప్ర‌పంచ వ్యాప్తంగా పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు కామ‌న్వెల్త్ గేమ్స్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్ ను నిర్వ‌హించేందుకు ఇండియాకే ఇవ్వాల‌ని ఓట్లు వేశాయి స‌భ్య దేశాలు. ఈ సంద‌ర్బంగా రాబోయే కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హ‌ణ కోసం అంత‌ర్జాతీయ స్టేడియంగా గుర్తింపు పొందిన భార‌త దేశంలోని గుజ‌రాత్…

    Continue Reading

  • శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

    శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

    అంగ‌రంగ వైభ‌వోపేతంగా ముగిసిన కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports