Author: VijayaBhaskar
-

కోటి దీపోత్సవం అద్భుతం : సీఎం
ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలొ నిర్వహిస్తాం హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛానల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. మీ మధ్య గడపడం నాకు జీవిత కాల జ్ఞాపకంగా గుర్తుండి పోతుందన్నారు రేవంత్ రెడ్డి. గత 14 సంవత్సరాలుగా రచన టెలివిజన్ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, వారికి అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు.…
-

తమ్మడికుంట చెరువును కాపాడిన హైడ్రాకు థ్యాంక్స్
ధన్యవాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్రదర్శన హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడే పనిలో పడింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది హైడ్రా. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతే కాకుండా దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చేసింది. ఈ…
-

హిట్లరే అడ్రస్ లేకుండా పోయాడు..రేవంత్ నువ్వెంత ..?
సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని విర్రవీగి , నరహంతకుడిగా పేరు పొందిన హిట్లర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడని ఇక ఇదే పవర్ ను చూసుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నువ్వెంత అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఎర్రగడ్డలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా…
-

ఎర్ర చందనం స్మగ్లర్ల తాట తీస్తాం : పవన్ కళ్యాణ్
వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలి పోయింది తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలోని మంగళం లోని అటవీ శాఖకు చెందిన గో డౌన్లను పరిశీలించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని ఆదేశించారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎర్ర చందనం స్మగ్లర్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. వారి తాట తీస్తామన్నారు. అంతే కాకుండా…
-

డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్పీ తుషార్ డూడి
రెండు రోజుల పాటు తిరుపతిలోనే పవన్ మకాం చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదలను మర్యాద పూర్వకంగా కలిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయన శనివారం , ఆదివారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ మంగళం లోని అటవీశాఖ పరిధిలోని ఎర్ర చందనం గోడౌన్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రికి పూల…
-

ఎర్ర చందనం అక్రమ రవాణా ఆపేయాలి
సంచలన ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మంగళంను సందర్శించారు. ఈ సందర్బంగా ఎనిమిది గో డౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎర్ర చందనం దుంగల వివరాలను పరిశీలించారు. ఇదే సమయంలో పూర్తి వివరాలతో…
-

సుప్రీంకోర్టును ఆశ్రయించిన షమీ భార్య
తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలి ఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ , స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి సంచలనంగా మారారు. ఇప్పటికే కోర్టు ఈ ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. తుది తీర్పు వెలువరించింది. అంతే కాకుండా షమీ ప్రతి నెలా తనకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. అయితే మరోసారి రచ్చకు ఎక్కింది మాజీ భార్య. తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలని కోరింది.…
-

రేవంత్ రెడ్డీ పనికొచ్చే పని ఏదైనా చేశావా ..?
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మందిని తొక్కడం, మాట తప్పడం, మోసం చేయడం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అంటూ ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి దిగజారుడు మాట్లాడటం దారుణమన్నారు. తను సీఎంనన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడని , దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్…
-

సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస
నివాళులు అర్పించిన మంత్రి లోకేష్ అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త దాస 538వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య…
-

సీఎం మానసిక స్థితిపై జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు ఉందని తనకు అనిపిస్తోందన్నారు. ఒకసారి ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు పలికారు. సందర్భం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు జగదీశ్ రెడ్డి. తనను చూసి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











