Author: VijayaBhaskar
-

సర్కార్ సక్సెస్ కూటమి సభపై ఫోకస్
సవాళ్లు అనేకం అభివృద్ది అద్భుతం అమరావతి : తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి సర్కార్ కొలువు తీరి 15 నెలలకు పైగా అయ్యింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించాయి ఆయా పార్టీలు. ఈ మేరకు స్థలాన్ని కూడా ఖరారు చేశారు. అనంతపురం వేదికగా దీనిని చేపట్టాలని, ఇందు కోసం 10వ తేదీని నిర్ణయించాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సూపర్…
-

ప్రమాదంలో ప్రజాస్వామ్యం : జస్టిస్ చంద్రకుమార్
భారత రాజ్యాంగానికి పెను ముప్పు పరిణమించింది హైదరాబాద్ : రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని వాపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇస్తూ తీర్పునిచ్చారని ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి…
-

భూపేన్ హజారికా శత జయంతి వేడుకలు
భూపేన హజారికా శత జయంతి వేడుకలు అస్సాం : అస్సాం రాష్ట్ర భూమి పుత్రుడు, దేశ వ్యాప్తంగా పేరు పొందిన గాయకుడు భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాలకు సిద్దం అవుతోంది ఆ రాష్ట్రం. ఈ మేరకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అస్సాంకు చెందిన భూపేన్ హజారికా ప్రముఖ గాయకుడు, గేయ రచయిత మాత్రమే కాకుండా కవి, చిత్రనిర్మాత ,…
-

జైలులో క్లర్క్ గా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ
న్యూడ్ వీడియోల వ్యవహారంలో కీలక నిందితుడు కర్ణాటక : జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులోని గ్రంథాలయంలో క్లర్కుగా పని చేయనున్నారు. ఆయనకు రోజూ వారీ జీతం కింద రూ. 522 చెల్లించనున్నారు. ఇదిలా ఉండగా జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక రకమైన పని చేయవలసి ఉంటుంది. వారి నైపుణ్యాలు, సంసిద్ధతను బట్టి నియామకాలు జరుగుతాయని జైలు అధికారి ఒకరు తెలిపారు. రేవణ్ణ పరిపాలనా పనిని…
-

ఇదే అత్యుత్తమమైన పన్ను విధానం : నిర్మలా
ప్రధానమంత్రి మోదీ విజన్ ఉన్న నాయకుడు ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అత్యుత్తమమైన విజన్ కలిగిన నాయకుడని, ఆయన ఉన్నంత వరకు ఎలాంటి ఢోకా ఉండబోదంటూ పేర్కొన్నారు. ఇప్పటికే తాము జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయం, సంస్కరణల కారణంగా పెద్ద ఎత్తున మార్కెట్ పరంగా బలోపేతం కావడానికి దోహదం చేసిందన్నారు. ఆదివారం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. గతంలో నాలుగు స్లాబ్ లు…
-

జగన్నాథ ఆచారాల ఉల్లంఘనపై ఆగ్రహం
ఇస్కాన్ ను హెచ్చరించిన పూరి గజపతిభువనేశ్వర్: పూరిలోని జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ప్రధాన ఆలయ పూజారి. తాజాగా ఆయన ఇస్కాన్ ను ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. దేవాలయాలు , సంకీర్తన ద్వారా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అయితే రథయాత్ర, స్నాన యాత్ర వంటి ప్రధాన ఆచారాలను సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా పాటించాలని నొక్కి…
-

చెలరేగిన భారత్ తలవంచిన చైనా
ఆసియా కప్ హాకీ పైనల్ కు ఇండియా ఢిల్లీ – భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. బలమైన జట్టుగా పేరు పొందిన చైనాను చిత్తు చేసింది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 7 గోల్స్ తేడాతో ఓడించింది. ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా చేసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు ఆటగాళ్లు. ఆట ఆరంభం నుంచి పూర్తయ్యేంత వరకు భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. చైనా ఆటగాళ్లు చేసిన ప్రయత్నం ఏదీ ఫలించ…
-

ఏపీలో ప్రమాదంలో ప్రజారోగ్యం : రజిని
వైద్య ప్రైవేటీకరణ కోసం బాబు ప్రయత్నం అమరావతి : మాజీ మంత్రి విడుదల రజిని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రమాదంలో ప్రజా రోగ్యం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రజిని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు. వైద్య ప్రైవేటీకరణపై సంకీర్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్య సంరక్షణను వ్యాపారంగా మార్చారంటూ మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ ఆటగాళ్లకు వేలం వేస్తున్నారని రజిని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం ద్వారా, ఆరోగ్యశ్రీ పథకాన్ని…
-

గాలి జనార్దన్ రెడ్డిపై ఎంపీ పరువు నష్టం దావా
ధర్మస్థల కేసుతో తనకు సంబంధం ఉందంటూ తమిళనాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివరకు బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నోరు పారేసు కోవడంపై భగ్గుమన్నారు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి కాథ్ సెంథిల్ . తనపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించ బడ్డాయని పేర్కొన్నారు. జనార్దన్ రెడ్డిపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ధర్మస్థల కేసుతో తనను ముడి…
-

కేసీఆర్ ను కలిసిన హరీశ్ రావు
తాజా పరిణామాలపై చర్చలు హైదరాబాద్ : తీవ్ర ఆరోపణల మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం హుటా హుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. ప్రధానం గా స్వంత కూతరు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసింది. ఆపై…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











