Author: VijayaBhaskar

  • చంద్ర‌బాబూ చ‌రిత్ర క్ష‌మించ‌దు : ష‌ర్మిల

    చంద్ర‌బాబూ చ‌రిత్ర క్ష‌మించ‌దు : ష‌ర్మిల

    తెలుగు వారికి తీర‌ని ద్రోహం బాధాక‌రం అమ‌రావ‌తి : ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కేఎస్ రాధాకృష్ణ‌న్ కు మ‌ద్ద‌తు ఇచ్చారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త కూట‌మి పార్టీల అధిపతుల‌పై ఉంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి రాజ‌కీయ పార్టీల‌కు సంబంధం లేకుండా బ‌రిలో ఉన్నార‌ని, తెలుగు వారి ఆత్మ గౌర‌వం ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఇది…

    Continue Reading

  • ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

    ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

    టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఏరికోరి ఎందుకు సీనియ‌ర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించింద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఏపీ సీఎంగా కొలువు తీరిన స‌మ‌యంలో త‌న‌ను ఈవోగా అపాయింట్ చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక త‌న‌ను మార్చేశారు. అయినా ఎక్క‌డ‌, ఏ ప‌ద‌వి ఇచ్చినా అనిల్ కుమార్ సింఘాల్ ఆ ప‌ద‌వుల‌కు న్యాయం చేసేలా…

    Continue Reading

  • యూరియా కొర‌త లేదు రైతులు అధైర్య ప‌డొద్దు

    యూరియా కొర‌త లేదు రైతులు అధైర్య ప‌డొద్దు

    స్ప‌ష్టం చేసిన మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి అమ‌రావ‌తి : రాష్ట్రంలో యూరియా కొర‌త లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్క‌డా ఏ ఒక్క రైతు ఇబ్బంది ప‌డిన దాఖ‌లాలు లేవ‌న్నారు. అన్నదాత పోరు పేరుతో రైతులను రెచ్చగొట్టేందుకు సరికొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో రైతన్నల నుంచి స్పందన ల‌భించ‌డం లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షం కాదు విష వృక్షం…

    Continue Reading

  • ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా

    ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా

    కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ అమ‌రావ‌తి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారుల‌ను ఆదేశించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి తెలిపారు అధికారులు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు.…

    Continue Reading

  • విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్

    విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్

    ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్…

    Continue Reading

  • బీసీ రిజ‌ర్వేష‌న్ల సంగ‌తి తేల్చాలి : జాజుల

    బీసీ రిజ‌ర్వేష‌న్ల సంగ‌తి తేల్చాలి : జాజుల

    ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘం హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. దసరా లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంద‌న్నారు. దసరా తర్వాత భువనగిరిలో లక్ష మంది తో బీసీల రాజకీయ యుద్ధభేరి సభ నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు. యుద్ధభేరి సభ ద్వారా బీసీల రాజకీయ శక్తిని చాటుతామ‌ని…

    Continue Reading

  • ఉల్లి రైతుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం : ష‌ర్మిల

    ఉల్లి రైతుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం : ష‌ర్మిల

    కూట‌మి స‌ర్కార్ నిర్వాకం దారుణం క‌ర్నూలు జిల్లా : ఉల్లి రైతుల‌కు బాస‌ట‌గా నిలిచారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఈ సంద‌ర్బంగా క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. మార్కెట్ యార్డును సంద‌ర్శించారు. రైతుల‌కు భరోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఉల్లికి గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌డం లేద‌ని వాపోయారు. ఉల్లి రైతులకు వెంటనే క్వింటాలుకు రూ. 2500 గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయంటూ వాపోయారు. పెట్టిన పెట్టుబడి మందం…

    Continue Reading

  • ద‌ళితుల విభ‌జ‌న‌కు టీడీపీ కుట్ర ప‌న్నింది

    ద‌ళితుల విభ‌జ‌న‌కు టీడీపీ కుట్ర ప‌న్నింది

    మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ కామెంట్స్ కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. సోమ‌వారం కాకినాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌మాజంలో 20 శాతంకు పైగా వున్న మాల, మాదిగలను త‌మ వైపు తిప్పుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ భావించింద‌న్నారు. దళితుల కెమిస్ట్రీ గురించి చాలా మందికి తెలియదని, మోడీ, చంద్రబాబుకు అసలే తెలీదంటూ ఎద్దేవా చేశారు. దళితులను రెండు…

    Continue Reading

  • భార‌త్ స‌త్తా ఆసియా క‌ప్ హాకీ విజేత

    భార‌త్ స‌త్తా ఆసియా క‌ప్ హాకీ విజేత

    ఫైన‌ల్ లో ద‌క్షిణా కొరియాకు షాక్ భార‌త పురుషుల హాకీ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ లో పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఏకంగా ఛాంపియ‌న్ గా నిలిచింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ క‌ప్ కు నేరుగా అర్హ‌త సాధించింది టీమిండియా. సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన చైనా హాకీ జ‌ట్టుకు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఒక్క గోల్…

    Continue Reading

  • బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ వీళ్లే

    బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ వీళ్లే

    గ్రాండ్ గా లాంచ్ అయిన షో హైద‌రాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపుతూ వ‌చ్చిన బిగ్ బాస్ -9 సీజ‌న్ రియాల్టీ షో ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి షోను భిన్నంగా, అంద‌రినీ, అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చి దిద్దారు నిర్వాహ‌కులు. విచిత్రం ఏమిటంటే షో ప్రారంభం కాక ముందు ప‌లువురి పేర్లు ముందుకు వ‌చ్చాయి. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ షో కు ప్ర‌యోక్త‌గా అక్కినేని నాగార్జున ఉండ‌క…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports