కళ్యాణ మండపం ఏర్పాటుకు సహకరిస్తా
కీలక ప్రకటన చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ లింగేశ్వర పచ్చిమాద్రి…
మహిళలకు టీవీకే విజయ్ వరాల జల్లు
అధికారంలోకి వస్తే నెలకు రూ. 2500 చెన్నై : మహిళా దినోత్సవం వేళ టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు. మహిళలకు తీపి కబురు చెప్పారు. వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే…
మోదీ సర్కార్ నిర్ణయం కూలీలకు శాపం
ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్ శక్తులకు, వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.…
సంజు శాంసన్ పై కన్నేసిన న్యూజిలాండ్
ఫైనల్ మ్యాచ్ లో తను ఒక్కడే కీలకం అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇవాల్టితో కథ క్లోజ్ అవుతుంది. టీం ఇండియాను క్లిష్ట దశలో ఉన్న సమయంలో కేరళ స్టార్ క్రికెటర్…
అంతిమ పోరులో విశ్వ విజేత ఎవరో
అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ కీవీస్ అహ్మదాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి న్యూజిలాండ్, భారత జట్లు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ పరంగా సమానంగా ఉన్నప్పటికీ…
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ..?
జోరుగా క్రికెట్ వర్గాలలో చర్చ హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన స్కిప్పర్ గా పేరు పొందాడు ముంబైకి చెందిన సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాదవ్. తను అద్భుతమైన బ్యాటర్ అంతే…
సంజు సామ్సన్ రియల్ మ్యాచ్ విన్నర్
ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ , కోచ్ ముంబై : భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ , క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఎవరూ…
99 రోజుల యాక్షన్ ప్లాన్ బక్వాస్ : హరీశ్ రావు
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి…
జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ సింప్లీ సూపర్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సెమీ ఫైనల్ లో గెలవడం మామూలు విషయం కాదన్నాడు. ప్రధానంగా ఇద్దరు…
రైసినా డైలాగ్ సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీలో జరిగే రైసినా డైలాగ్ 2026 సదస్సు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఇవాళ జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా కూటమి సర్కార్ ఏపీలో…
















