మావోయిస్టులపై కిషన్ రెడ్డి కీలక కామెంట్స్
రాజ్యాంగానికి లోబడి ఎవరు చేరినా ఓకే అమరావతి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులపై. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కేంద్ర స్పందించారు. ప్రజా స్వామ్య దేశంలో అంబెడ్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు…
జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా…
ఆప్కో ఇమేజ్ పెంచేందుకు సర్కార్ ప్రయత్నం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ నేతన్నలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. ఆప్కో ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మగ్గం మీద నేసే…
టీమిండియా అదుర్స్ శాంసన్ సూపర్
ప్రశంసలు కురిపించిన సచిన్ టెండూల్కర్ ముంబై : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది చరిత్ర సృష్టించేందుకు . ఈనెల 8న అహ్మదాబాద్ వేదికగా కీవీస్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక కీలకమైన…
ఈ క్రెడిట్ అంతా బుమ్రాకే దక్కుతుంది : శాంసన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు తనే అర్హుడు ముంబై : ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. భారత జట్టు ఇంగ్లండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20…
భారత్ కు చుక్కలు చూపించిన జాకబ్ బెథెల్
బౌలర్లను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెటర్ ముంబై : భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్ దాకా పోరాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగాడు యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. తను భారత బౌలర్లను ఉతికి…
ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్
సత్తా చాటిన సంజూ శాంన్, బుమ్రా, పటేల్ ముంబై : భారత జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ముంబై వేదికగా జరిగిన కీలకమైన పోరులో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్…
పటిష్టవంతంగా పంటల బీమా వ్యవస్థ
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని అనేక రాష్ట్రాలు…
గోదావరి డెల్టా కింద 10.13 లక్షల ఎకరాలు సాగు
శాసన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి లభ్యత గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. గురువారం శాసన సభలో సభ్యులు…
ఆవిష్కరణలు, నైపుణ్యాలకు సర్కార్ ప్రయారిటీ
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామన్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామని తెలిపారు. భారత్లో తొలి…
















