రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
లైన్ క్లియర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ హైదరాబాద్ : అందరూ అనుకున్నట్టుగానే బీసీల జపం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. ఓ వైపు బీసీలకు సామాజిక ప్రాధాన్యత దక్కాలని అంటూనే…
ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : శాసన మండలి సాక్షిగా కీలక ప్రకటన చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రాష్ట్రంలోని రజకులకు తీపి కబురు చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా 2014-19…
కూలీల కడుపు కొట్టిన మోదీ సర్కార్ : షర్మిలా రెడ్డి
జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్దరించాలి అమరావతి : దేశంలో కార్పొరేట్ కంపెనీలకు మోదీ సర్కార్ దోచి పెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యూపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ…
అందంగా ముస్తాబైన నల్ల చెరువు
ప్రారంభానికి సిద్దమైందన్న హైడ్రా హైదరాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రాంతంలో కూకట్పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై బిక్కు బిక్కుమంటున్న తరుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై పడింది.…
పాలనపై పట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : పాలనా పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పట్టు పెంచుకోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పాలన చేతకాక ఎడా పెడా ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ…
ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా
టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత జట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్…
ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా పరాజయం
ఆకాశమే హద్దుగా చెలరేగిన కీవీస్ బ్యాటర్ కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్ ఫిన్ అలెన్. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్…
వాంఖడే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెటర్లు
రేపే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. కప్ కైవసం చేసుకునేందుకు టీమిండియాకు కేవలం రెండే రెండు అడుగుల దూరంలో ఉంది. యావత్…
ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు
ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్వీ ఓరియంటల్…
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాప…
















