చేనేత అమ్మకాలు పెంచడమే లక్ష్యం
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికవృద్ధి కలిగించడమే సీఎం చంద్రబాబు నాయుడు…
చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన
శాసన సభను సందర్శించిన అనంతపురం విద్యార్థులు అమరావతి : అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాసన సభను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ…
రాజ్యసభ అభ్యర్థులపై హై కమాండ్ దే ఫైనల్
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ సందర్బంగా…
వరుస విజయాలపై సూర్య కుమార్ కామెంట్స్
సూపర్ -8కి చేరుకోవడం ఆనందంగా ఉంది అహ్మదాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వరుసగా భారత జట్టు విజయాలు సాధించడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్. చాలా ఆనందంగా ఉందన్నాడు. నమీబియా జట్టు…
రేడియేషన్ టెక్నాలజీ ద్వారా రోడ్ల మరమ్మత్తులు
ప్రశంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ : బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ…
భారత కోచ్ ల వల్లే శ్రీలంక విజయాలు
సంచలన వ్యాఖ్యలు చేసిన సనత్ జయసూర్య శ్రీలంక : భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆతిథ్య శ్రీలంక జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో బలమైన ,…
కొబ్బరి చెట్ల రైతులకు రూ. 10 కోట్ల పరిహారం
ప్రకటించిన కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో నష్ట పోయిన కొబ్బరి చెట్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర…
భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హస్తం
కీలక వ్యాఖ్యలు చేసిన క్రీడా శాఖ మంత్రి బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి దాకా భారత్ తో కయ్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ సర్కార్ సంచలన…
హంస వాహనంపై ఊరేగిన శ్రీ వేంకటేశ్వర స్వామి
తొండమాన్ పురం ఆలయంలో బ్రహ్మోత్సవాలు తిరుపతి : తొండమాన్పురం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ…
ముగిసిన శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవాలుఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో…
















