డ్యామేజ్ చేయాలని చూస్తే తాట తీస్తా
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు అని అన్నారు. ముఖ్యమంత్రి…
టెక్నాలజీ రంగంలో పెను సంచలనం ఏఐ
భారతీయ యువ ఇంజనీర్లు సత్తా చాటాలి న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని టెక్నాలజీ షేక్ చేస్తోంది. రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్నది రేపు లేకుండా పోతోంది. ఈ తరుణంలో భారత దేశానికి చెందిన యువత మరింత…
జొన్నబండలో పార్కును కాపాడిన హైడ్రా
1444 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ హైదరాబాద్ : రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచుతోంది. అక్రమార్కులు, భూ కబ్జాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఆక్రమణలను గుర్తించే పనిలోపడింది.…
పాలమూరును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ భవన్ లో…
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా రంగానికి సంబంధించి మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం,…
ఆదివాసీల అభ్యున్నతి కోసం పాటుపడతా
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డల సంక్షేమం కోసం పాటు పడతానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా గాంధీ భవన్…
కేసీఆర్ దంపతుల ఆతిథ్యం అద్భుతం
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రశంస హైదరాబాద్ : మేడారం జాతర సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ ను తన నివాసంలో కలవడం జరిగిందని చెప్పారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఈ…
అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం నిధులు మంజూరు
ధన్యవాదాలు తెలిపిన సామినేని ఉదయ భాను అమరావతి : ఏపీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. పాలనా పరంగా ఆయన పట్టు సాధించారు. ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖా పరంగా కీలక మార్పులు తీసుకు వచ్చారు.…
వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా 129వ స్నాతకోత్సవం
146 మంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు తిరుమల : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది . ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య…
రథసప్తమి సందర్బంగా బ్రేక్ దర్శనాలు రద్దు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల సేవలతో పాటు…
















