లక్ష్మణరావు మంకర్ ట్రస్ట్ కు నితిన్ గడ్కరీ దూరం
ముంబై : కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ట్రస్ట్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల బాధ్యతలను యువత చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు; ఈ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని ఆయన…
శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…
మేధావి బిధూరి సోషల్ మీడియాలో వైరల్
ఢిల్లీ : మహిళా క్రికెట్ రంగంలో మరో తార వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేషన్ గా మారారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తను అనుకోకుండా చేసిన హావభావాలతో కూడిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు…
ధర్మపురం అరవింద్ ఆరోపణలు అబద్దం : డీజీపీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా నిజామాబాద్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురం అరవింద పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ…
సర్ ప్రక్రియపై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్ : హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని AC గార్డ్స్, CIB క్వార్టర్స్ (పోలింగ్ స్టేషన్ నం. 1) వద్ద జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) నోటీసుల పంపిణీ…
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సీఎం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాలన సాగించడం లేదని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ ఈటల రాజేందర్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06 లో కూకట్ పల్లిలో…
ప్రమాదకరమైన భవనాలు తొలగించిన హైడ్రా
హైదరాబాద్ : హైదరాబాద్ లోని అంజయ్యనగర్లో ప్రమాదకరమైన భవనాలను గుర్తించి, వాటిని కూల్చివేసేందుకు చర్యలు చేపడుతున్నాం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్తో కలిసి సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, ప్రమాదకరమైన భవనాల…
సెప్టెంబర్ లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
న్యూఢిల్లీ : ఖాతాదారులు, వినియోగదారులకు కోలుకోలేని షాక్ తగలనుంది. వచ్చే నెల సెప్టెంబర్ లో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సంబంధించి సేవలకు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11, 28, 30 తేదీలలో సమ్మెలకు యుఎఫ్ బీ యు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్…
100 పుణ్య క్షేత్రాలను కలిపేలా రహదారులు
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా 100 పుణ్యక్షేత్రాలను అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది సర్కార్. రూ. 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల మేర రోడ్డు…
ధృవ్ జురేల్ జోరు.. భారత్ భారీ స్కోర్
శ్రీలంక : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు లో భారత జట్టు పట్టు బిగించింది. 8 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ధ్రువ్ జురెల్ అజేయ 95 పరుగులతో క్రీజులో…
















